News

News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌​ సీఎంగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణ స్వీకారం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌​ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)ని విజ‌య‌తీరాల‌కు చేర్చి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లఖ్​నవూలోని అటల్​ బిహారీ వాజ్​పేయీ ఇకానా క్రికెట్​ స్టేడియంలో శుక్ర‌వారం ప్రమాణ స్వీకారోత్సవం...
News

ఆయుష్ కుండల్‌ ప్రతిభ అమోఘం: ప్రధాని

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దివ్యాంగుని ప్రతిభను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను కలిసి, మాట్లాడిన మధుర క్షణాలు ఎన్నటికీ మరపురాబోవని తెలిపారు. కాలి వేళ్ళతో అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీస్తున్న ఆయన అందరికీ ప్రేరణనిస్తున్నారని,...
News

స్వాతంత్ర్య వీరుల‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

కర్నూలు: నంద్యాల, సంఘమిత్ర ఆవాసంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం(షహీద్ దివస్) జరిగింది. సంఘ‌మిత్ర ఉపాధ్యక్షుడు జే వెంకటేశ్వర్లు అధ్యక్షుడుగా, సేవా భారతి సహకార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్ విశిష్ట అతిథిగా, ప్రధాన వక్త, కార్యవర్గ సభ్యుడు ఈ వెంకటయ్య వేదిక నలంకరించగా, జ్యోతిప్రజ్వలన,...
News

బీర్‌భూమ్ ఘ‌ట‌న‌లో టీఎంసీ నేత అనరుల్ హొస్సేన్ అరెస్టు!

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌, బీర్‌భూమ్ జిల్లా, బొగ్తుయ్ గ్రామంలోని రాంపూర్‌హట్ ప్రాంతంలో జరిగిన గ‌డ్డి ఇళ్ళు కాల్చివేత ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు గురువారం(మార్చి 24) అనరుల్ హొస్సేన్ అనే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారు. రాంపూర్‌హ‌ట్ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది...
News

భారతీయత ప్ర‌తిబింబించే చిత్రాల‌కు ప్రోత్సాహం

మధ్యప్రదేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్: చిత్ర భారతి ఫిలిం ఫెస్టివల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సినీ ఎగ్జిబిషన్ 'కల్, ఆజ్ అండ్ కల్'ను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం, మార్చి 24న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...
News

సీబీఐకు ప‌శ్చిమ బెంగాల్ ‘బీర్భూమ్’ కేసు!

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌, బీర్భూమ్ హింసాకాండ కేసును సీబీఐకు అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో రాంపూర్‌హట్‌లోని బొగ్తుయ్ గ్రామంలో ఇళ్ళ‌కు నిప్పుపెట్టడంతో ఎనిమిది మంది మృతి చెందిన విష‌యం విదిత‌మే. ఈ కేసును బెంగాల్ రాష్ట్ర పోలీసులు...
News

నేతాజీని గౌరవించకపోతే మనం భారతీయులమే కాదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భాగ్య‌న‌గ‌రం: నేతాజీని గౌరవించకపోతే మనం భారతీయులమే కాద‌ని ప్ర‌ముఖ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన నేతాజీ గ్రంథ సమీక్షలో పవన్...
News

ఐరాసలో ఉక్రెయిన్ తీర్మానానికి భారత్ దూరం!

ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్​లో మానవతా సంక్షోభానికి రష్యా కారణమంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్​ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. యుద్ధం విరమణ, మానవతా సంక్షోభాన్ని అడ్డుకోవడం తదితర చర్యలు చేపట్టడంపై దృష్టి సారించాలని ఉక్రెయిన్ తీర్మానంలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా...
1 2,228 2,229 2,230 2,231 2,232 2,917
Page 2230 of 2917