News

News

దుర్గగుడి సూపరింటెండ్ నగేష్ అరెస్ట్

ఏపీలోని పలు చోట్ల ఏసీబీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం నాడు కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల ఉన్నాయని పేర్కొంటూ.. దుర్గగుడి సూపరింటెండ్ నగేష్ రాఘవరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ...
News

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ నిరసన, మేనిఫెస్టో కాపీలు దగ్ధం

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంపై ఆ సంస్థ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. హామీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ, కర్ణాటకలోని మంగళూరులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం దగ్గర...
News

ఈవో వేధింపులతో కోటప్పకొండ లో పూజారుల విధుల బహిష్కరణ

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవో వేమూరి గోపిపై ఆలయ పూజారులు, సిబ్బంది తిరుగుబాటు బావుటా ఎగరేశారు. స్వామివారికి సమర్పించ వలసిన నిత్య కైంకర్యాలకు సహకరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. భక్తుల ఎదుటే పూజారులను,...
News

కావాలనే కొందరు విదేశాల్లో భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు: ఉపరాష్ట్రపతి

ప్రపంచంలోనే భారతదేశం అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం గలదని.. కానీ, కొంతమంది పనిగట్టుకుని దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​కర్ అన్నారు. డిబ్రూఘర్​ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఆఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ...
News

ఆధార్ కు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకునేందుకు కేంద్రం కొత్త విధానం

దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజలు తమ ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలియక ఇబ్బంది పడుతున్న తరుణంలో భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక...
News

వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర… తేదీలు ప్రకటించిన పూజారులు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం)...
News

ద కేరళ స్టోరీ’ విడుదలను ఆపలేం… సుప్రీంకోర్టు

విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయన్న కారణంగా 'ద కేరళ స్టోరీ' సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషనుపై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ 1.60 కోట్ల వ్యూస్‌ సాధించినట్లు సీనియర్‌ న్యాయవాది కపిల్‌...
News

ప్రపంచ బ్యాంక్​ అధ్యక్షుడిగా అజయ్​ బంగా.. భారత సంతతి వ్యక్తికి కీలక పదవి

ప్రపంచ బ్యాంక్‌ కొత్త అధ్యక్షుడిగా భార‌త సంత‌తికి చెందిన అజ‌య్ బంగా బుధవారం నియమితులయ్యారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఆయన ఈ ఏడాది జూన్ 2 నుంచి బాధ్యత‌లు స్వీక‌రించ‌నున్నట్లు వ‌ర‌ల్డ్ బ్యాంక్ ధ్రువీక‌రించింది....
1 1,875 1,876 1,877 1,878 1,879 3,043
Page 1877 of 3043