News

News

పాకిస్తాన్ మరోసారి తన బుద్ధి చూపెట్టుకుంది,పాకిస్థాన్ లోని హిందువులు, హిందూదేవలయాలపై అరాచకం

పాకిస్తాన్లో సింధ్ అనే ఒక రాష్ట్రంలో హిందువులు తలదాచుకుని ఉంటున్నారు. ఒకప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఇప్పుడు ఆల్మోస్ట్ 1శాతానికి  తగ్గిపోయింది. ఆ కాస్త మిగిలినటువంటి హిందువులు ఒక కమ్యూనిటీగా ఏర్పడే ఒక దగ్గర బీకు బీకు...
News

దశాబ్ధాలనాటి భారత అంతరిక్ష కల చంద్రయాన్ 3 మరికొన్ని నిమిషాల్లో….

చంద్రయాన్ -3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. మరి కొన్ని నిమిషాల్లో చందమామపైకి ప్రయాణం మొదలుకానుంది. దీని కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయయాత్రకు సిద్ధం అయ్యింది. దీనికి...
News

ఓటు బ్యాంకు కోసం రాజకీయం, సుప్రీమ్ కోర్ట్ మొట్టికాయలు

కేరళ స్టోరీ సినిమాను ప్రదర్శించకుండా నిషేధం విధించడంపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం పశ్చిమబెంగాల్‌, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో నిషేధం విధించగా, తమిళనాడులో మాత్రం ప్రదర్శించకుండా థియేటర్లకు బెదిరింపులు వస్తున్నట్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే తొలుత...
News

ఆలయ సంపద దొంగల జేబులో, అధికారులు నిద్రావ్యవస్ధలో

కొల్లేరు గ్రామాల కట్టుబాట్ల అవకాశంగా తీసుకొని దేవుడి సొమ్ము ఆరగించారు. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని దొడ్డిదారిన జేబులను నింపుకునేందుకు కొంత మంది వ్యూహరచన చేశారు. ఇంత తంతు జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ప్రేక్షక పాత్ర పోషించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.40...
News

నకిలీ కరెన్సీ కేసులో ఎన్ఐఏ సోదాలు.. దావూద్ కంపెనీకి లింకులు?

హై క్వాలిటీ ఇండియన్ కరెన్సీ నోట్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముంబైలో దాదాపు ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది. 2021 నౌపడ కేసుగా పిలుస్తున్న ఈ కేసులో అనేక నేరపూరిత మెటీరియల్స్‌ను స్వాధీనం చేసుకుంది. పదునైన ఆయుధాలు, డిజిటల్...
News

పల్నాడు జిల్లాలో పులుల సంచారం…. అటవీశాఖ

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలం గజాపురంతో పాటు వివిధ ప్రాంతాల్లో పులి సంచారం ఉందని జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు అన్నారు. గురువారం మాచర్ల అటవీ శాఖ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఏప్రిల్ 26న ఓ...
News

యూపీలో ఎన్‌కౌంటర్‌.. మరో గ్యాంగ్‌స్టర్‌ హతం

యూపీలో కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లను ఏరివేసే పనిలో పడింది సీఎం యోగి ఆదిత్యనాత్‌ ప్రభుత్వం. యోగీ సీఎం అయ్యాక మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు 183 మంది గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇటీవల రాజకీయవేత్తగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ అతిక్‌ అహ్మద్‌,...
News

జమ్మూ కాశ్మీర్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. పైలట్లకు తీవ్రగాయాలు

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలోని అటవీ సమీపంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆర్మీ అధికారులు కిష్వార్‌ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ హెలికాప్టర్‌ గురువారం...
1 1,873 1,874 1,875 1,876 1,877 3,043
Page 1875 of 3043