News

News

తిరుమలలో ఉగ్రవాదుల కలకలంపై ఎస్పీ క్లారిటీ

తిరుమల (Tirumala)లో ఉగ్రవాదుల కలకలం అసత్యమని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి (SP) వెల్లడించారు. పోలీసు, టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. అది ఫేక్ మెయిల్‌గా పేర్కొన్నారు. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని, భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు...
News

తిరుపతికి ఆర్టీసీ విద్యుత్ ఏసీ బస్సులు- నాన్‌స్టాప్ సర్వీసులు

ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల సంఖ్యను మరింత పెంచారు. తిరుపతి గమ్యస్థానంలో రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి వాటిని దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోన్నారు. ప్రస్తుతం తిరుపతి-తిరుమల మధ్య రాకపోకలు సాగిస్తోన్న ఈ విద్యుత్ ఆధారిత ఏసీ బస్సు...
News

థాయ్‌లాండ్‌లో 83 మంది భారత గ్యాంబ్లర్ల అరెస్టు

థాయ్‌లాండ్‌లో భారీ ఎత్తున జరుగుతున్న గ్యాంబ్లింగ్‌ ను అక్కడి స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. పటాయాలోని ఓ లగ్జరీ హోటల్‌లో 93 మంది గ్యాంబ్లర్లను అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా ఓ కథనంలో వెల్లడించింది. ఇందులో 83 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది....
News

స్థానికేతరులకు ఫ్లాట్లు ఇస్తే జమ్మూ రణరంగమే…. ఉగ్రవాదుల హెచ్చరిక

జమ్మూ-కశ్మీర్‌లో స్థానికేతరులకు ఫ్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉగ్రవాదులు బెదిరింపులకు తెగబడ్డారు. జమ్మూ, ఢిల్లీల్లో దాడులు చేస్తామని వారు బెదిరించారు. పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద స్థానికేతరులకు ఫ్లాట్లు కేటాయించనున్నట్లు జమ్మూ-కశ్మీర్‌ హౌసింగ్‌ బోర్డు ఏప్రిల్‌ 29న ప్రకటించింది....
News

అయోధ్యకు స్టార్‌ హోటళ్ల వలస

అయోధ్యలో రామాలయ నిర్మాణం వేగంగా జరుగుతున్న నేపథ్యంలో..మున్ముందు అక్కడి పర్యాటక రంగంలో లభించే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను ప్రముఖ స్టార్‌ హోటళ్లు నగరానికి క్యూ కడుతున్నాయి. అయోధ్యలో తమ శాఖల్ని తెరిచేందుకు పోటీ పడుతున్నాయి. తాజ్‌, రాడిసన్‌, ఐటీసీ వంటి ఫైవ్‌...
News

ఉత్తర ప్రదేశ్ లో రాముడు ఉంటే కర్ణాటకలో హనుమంతుడు ఉన్నాడు…. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఉత్తర్ ప్రదేశ్ పవిత్రమైనదని అక్కడ శ్రీరాముడు ఉంటే, కర్నాటకలో హనుమంతుడు ఉన్నాడని ఆ రాష్ట్ర మంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం పవిత్రమైనద ని అక్కడ శ్రీరాముడు ఉంటే, కర్నాటకలో హనుమంతుడు ఉన్నాడని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ...
News

సూడాన్ నుంచి స్వదేశానికి మరో 186 మంది భారతీయులు…. ముమ్మరంగా సాగుతున్న ఆపరేషన్ కావేరి

సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ఆపరేషన్ కావేరీ కొనసాగుతోంది. తాజాగా జెడ్డా నుంచి 186 మందితో వాయుసేన విమానం కేరళ లోని కొచ్చికి చేరుకున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చీ సోమవారం ట్వీట్ చేశారు....
News

రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..!

రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా రాజద్రోహం చట్టంపై పునర్ సమీక్ష చేస్తామని కేంద్రం చెప్పింది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో రాజ ద్రోహం చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తామని సూచన ప్రాయంగా తెలిపింది. దీంతో రాజద్రోహం కింద నమోదైన...
1 1,877 1,878 1,879 1,880 1,881 3,043
Page 1879 of 3043