తిరుమలలో ఉగ్రవాదుల కలకలంపై ఎస్పీ క్లారిటీ
తిరుమల (Tirumala)లో ఉగ్రవాదుల కలకలం అసత్యమని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి (SP) వెల్లడించారు. పోలీసు, టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. అది ఫేక్ మెయిల్గా పేర్కొన్నారు. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని, భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు...







