News

News

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు...
News

ప్రాణాంతక బ్యాక్టీరియాను మోసుకొస్తున్న మేఘాలు

ఇన్నాళ్లు గాలి ద్వారా, నీటి ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుందని విన్నాం. చివరకు ఇతర జీవులు, పక్షుల ద్వారా కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెందాయి. అయితే ప్రస్తుతం ఓ విషయం అందర్ని కలవరానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లు మేఘాలు కేవలం వర్షాలను కురిపిస్తాయని అంతా...
News

దుర్గగుడి లో సూపరింటెండెంట్ నగేష్ పై అవినీతి ఆరోపణలు

దుర్గగుడి లో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న నగేష్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో డీజేపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ.. నగష్‌ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి...
News

గుడివాడలో వైభవంగా శ్రీ విజయ గణపతి దేవస్థాన విగ్రహ ప్రతిష్ట వేడుకలు

ది ఫిషర్ మ్యాన్ సొసైటీ యూత్ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో నిర్మించిన శిఖర, కలశ సహిత శ్రీ విజయ గణపతి స్వామి వారి దేవస్థానంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా వేద...
News

24న ‘నావిక్‌–01’ ఉపగ్రహ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి మే 24వ తేదీన జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌12 రాకెట్‌ ద్వారా నావిక్‌–01 (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1జే) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి దీనిని నిర్వహించేందుకు మొదటి అసెంబ్లింగ్‌...
News

‘హనుమాన్ భక్తులను జైల్లో పెడతారా?’.. మోదీ ఆగ్రహం

బజరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం.. కర్ణాటకలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాముడిని జైల్లో పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు బజరంగ్...
News

భక్తుల సొమ్ము మహా యజ్ఞానికి ఎలా..? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ధార్మిక సంస్థలు

రాష్ట్రంలో దేవాదాయశాఖ తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. దానికి కారణం.. భక్తులు, దాతలు ఇచ్చిన సొమ్మును ఓ మహాయజ్ఞానికి వినియోగించేందుకు ఆ శాఖ సిద్ధమవుతూ ఉండడం. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 12 నుంచి 17 వరకు నిర్వహించ తలపెట్టిన...
News

బురదలో కూరుకుపోయిన ప్రధాని హెలికాప్టర్

ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ హెలికాప్టర్ మట్టిలో కూరుకుపోయింది. ఆర్మీకి చెందిన ఈ చాపర్ బురదలో ఇరుక్కుపోయింది. కర్ణాటకలోని రాయ్​చూర్​లో ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హెలికాప్టర్​ దిగాల్సిన హెలిప్యాడ్​ బురదగా మారింది. దీంతో హెలిక్యాప్టర్​...
1 1,876 1,877 1,878 1,879 1,880 3,043
Page 1878 of 3043