News

News

Tirumala : తిరుమల బ్రహ్మోత్సవాలు : చిన్నశేష వాహనంపై విహరించిన మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వార‌క కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత...
News

UNESCO : హొయసల దేవాలయాలకు యునెస్కో గుర్తింపు

కర్ణాటకలోని హొయసల రాజవంశానికి చెందిన 13వ శతాబ్దపు దేవాలయాలకు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో గుర్తింపు లభించింది. ప్రసిద్ధి చెందిన బేలూరులోని చన్నకేశవ ఆలయం, హళేబీడులోని హోయసలేశ్వర ఆలయం, సోమనాథపురలోని కేశవ ఆలయానికి కలిపి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇస్తున్నట్టు...
News

Srisailam : శ్రీశైల క్షేత్రంలో ఘనంగా అమావాస్య పూజలు

అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో వీరభద్రుడికి గురువారం ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించారు. క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ, విభూది.. గంధ జలాలు, సుగంధ ద్రవ్యాలు, జలాలతో అభిషేకాలు, విశేష పుష్పార్చన,...
News

Tirupathi : తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది. శ్రీవారి దర్శనానికి 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం...
News

RSS Baithak : పూణేలో ప్రారంభమైన ఆర్.ఎస్‌.ఎస్ స‌మ‌న్వ‌య స‌మావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్ (సమన్వయ సమావేశం) ఈ రోజు ఉదయం 9 గంటలకు పూణెలో ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘచాలక్‌ డా. మోహన్ భగవత్ గారు మరియు సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే గారు భారతమాత విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సమావేశాలను ప్రారంభించారు. 2023 సంవత్సరానికి గాను మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ సమావేశంలో సంఘ అనుబంధమైన 36 సంస్థలకు చెందిన 267 మంది కీలక ప్రతినిధులు, 30 మంది మహిళా ప్రతినిధులు పాల్గొనున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ- స‌ర్ కార్య‌వాహ‌లు డాక్టర్ కృష్ణగోపాల్ గారు, డాక్టర్ మన్మోహన్ వైద్య గారు, అరుణ్ కుమార్ గారు, ముకుంద గారు, రామదత్ చక్రధర్ గారు, అఖిల భార‌త కార్య‌కారిణీ స‌ద‌స్యులు భయ్యాజీ...
News

RSS Baithak: సామాజిక మార్పు కోసం చేయాల్సిన ప్రయత్నాలపై సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ చర్చ

2023 సంవత్సరానికి గాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ పుణేలో జరగనుంది. సెప్టెంబర్ 14, 15, 16 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో సంఘ అనుబంధమైన 36 సంస్థలకు చెందిన 266 మంది కీలక ప్రతినిధులు ఈ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చలు జరుగుతాయని సంఘ్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్‌జీ వెల్లడించారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ హిత జీవన విధానం, విలువల ఆధారిత కుటుంబ వ్యవస్థ, సామరస్యపూర్వక జీవితం ప్రాధాన్యత, స్వదేశీ ప్రవర్తన, పౌర విధుల పనితీరు అనే అంశాల గురించి చర్చలు జరుగుతాయని చెప్పారు. సంఘ్ పశ్చిమ మహారాష్ట్ర ప్రాంత కార్యవాహ డాక్టర్ ప్రవీణ్‌జీ దాబడ్‌గావ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘స్వయంసేవకులు శాఖ ద్వారా దేశసేవకు...
News

అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను మసీదు కమిటీ సవాలు చేయడంతో వారణాసిలోని జ్ఞానవాపి శివలింగంపై ఏఎస్‌ఐ చేసిన శాస్త్రీయ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఙానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. మసీదులో శాస్త్రీయ సర్వేను రెండు రోజుల పాటు నిలిపి వేయాలని సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలోని జ్ఙానవాపి మసీదులో ఇవాళ ఏఎస్ఐ...
News

మండుతున్న మణిపురం

  ఈశాన్య భారతంలోని మణిపూర్‌ ‌రెండు నెలలుగా అక్షరాల మండిపోతున్నది. హింసాత్మకంగా మారి అట్టుడికిపోతున్నది. ఇప్పటివరకూ సుమారు 142 మంది ప్రాణాలు కోల్పోగా, 45,000 మంది సహాయ శిబిరాలకు తరలిపోవలసి వచ్చిందంటేనే దాని తీవ్రతను అంచనా వేయవచ్చు. ఇది ప్రధానంగా మెయితీలకు,...
1 1,872 1,873 1,874 1,875 1,876 3,043
Page 1874 of 3043