News

News

మానవాళిని ఏకం చేయడంలో ఇదో విభిన్న కార్యక్రమం : రామ్‌నాథ్‌ కోవింద్‌

ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు వాషింగ్టన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రెండో రోజు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ ప్రజలను ఏకం చేసేలా వీటిని నిర్వహిస్తున్న ‘ఆర్ట్‌ ఆఫ్‌...
News

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు… సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. పెరటాశి మాసంలో రెండవ శనివారంతో పాటు శుక్రవారం నుంచి సోమవారం వరకు వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయం మొదలుకొని, మాడవీధులు, లడ్డూకౌంటర్‌, అన్నప్రసాద భవనం, బస్టాండ్‌ ప్రాంతాల్లో...
News

ప్రభుత్వ అధికార లాంఛనాలతో M.S.స్వామినాథన్​ అంత్యక్రియలు

హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్​ స్వామినాథన్‌ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. చెన్నైలోని బీసెంట్​ నగర్​ శ్మశాన వాటికలో స్వామినాథన్​ పార్థివ దేహానికి ఆయనకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందుకు, శ్మశానవాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో పోలీసులు గౌరవవందనం...
News

భక్త జన సముద్రంగా తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసంలో రెండవ శనివారంతో పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వద్ద వున్న పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అలిపిరి నుండి ఎస్వీ...
News

అక్టోబర్ 1, 2 తేదీల్లో అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్ ను తాకనున్న సూర్యకిరణాలు

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి ఆలయంలో ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాతగా భక్తులు భావించే శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోనీ మూల విరాట్ ని అక్టోబర్ 1, 2 తేదీల్లోసూర్య కిరణాలు స్వామివారిని తాకనున్నాయి. సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం,...
News

జ్ఞానవాపి మసీద్ కమిటీకి ఎదురుదెబ్బ.. సర్వే ఆపేది లేదని స్పష్టం చేసిన కోర్టు

ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో చేపట్టిన శాస్త్రీయ సర్వేను నిలిపివేయాలని జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీ అంజుమన్ ఇంతేజామియా కోర్టును కోరుతూ పిటిషన్ వేసింది. కమిటీ వేసిన పిటిషన్ ని విచారించిన వారణాసి జిల్లా కోర్టు సర్వేను...
News

7500 పూల కుండీలతో చంద్రయాన్‌-3 నమూనా

తమిళనాడు నీలగిరి జిల్లాలోని ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో 7500 పూల కుండీలతో రూపొందించిన చంద్రయాన్‌-3 నమూనా పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో యేటా ఏప్రిల్‌ - మే, సెప్టెంబరు - అక్టోబరు నెలల్లో సీజన్‌ మొదలవుతుంది....
News

రాజస్థాన్‌లో 34 నెలల్లో 444 గోవుల అక్రమ రవాణా

రాజస్థాన్‌లో అక్టోబర్ 2020 నుంచి ఆగస్టు 2023 మధ్య జరిగిన ఆవుల అక్రమ రవాణా సంఘటనలపై జైపూర్ విశ్వ సంవాద్ కేంద్రం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను మేజర్ సురేంద్ర పూనియా, రిటైర్డ్ బిఎస్ఎఫ్ అధికారి మదన్ సింగ్...
1 1,857 1,858 1,859 1,860 1,861 3,043
Page 1859 of 3043