News

News

శారదామాత సందేశాలతో మహిళా శక్తి మరింత జాగృతమైంది : ప్రవ్రాజిక అతంద్ర ప్రాణ మాతాజీ

దివ్య జనని శారదామాత సందేశాలతో భారతదేశంలో మహిళా శక్తి మరింత జాగృతమైందని శ్రీశారదా మఠం(కోల్‌కతా- దక్షిణేశ్వర్‌) సహాయ కార్యదర్శి ప్రవ్రాజిక అతంద్ర ప్రాణ మాతాజీ పేర్కొన్నారు. శ్రీశారదా మఠం (గుంటూరు), స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా మహిళా...
News

వరస సెలవులతో శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ దర్శనానికి 10గం. సమయం

వరుసగా సెలవులు రావటం సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. క్షేత్రమంతా భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్...
News

ఈ నెల 15 నుంచి విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాలు

ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. తొలి రోజు 15న దుర్గమ్మను బాలా త్రిపుర సుందరీ దేవిగా, 16న గాయత్రీదేవిగా,...
News

భారత దౌత్యవేత్త గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకున్న సిక్కు ఆందోళనకారులు

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో గురుద్వారా దగ్గర భారత దౌత్యవేత్తను సిక్కు ఆందోళనకారులు అడ్డుకున్న ఘటనపై భారత ప్రభుత్వం బ్రిటన్ విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది. స్థానిక సిక్కుల సమస్యలు, ఇతర వ్యవహారాల గురించి చర్చించేందుకు విక్రమ్ దొరైస్వామిని గురుద్వారా వద్దకు ఆహ్వనించారని, అయితే...
News

తిరుమలలో బ్రేక్‌ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్‌’ సందేశాలతో నగదు చెల్లింపు !

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రేక్‌ దర్శనం టికెట్ల కొనుగోలుతో పాటు గదుల బుకింగ్‌ సమయంలో డబ్బు చెల్లించే విధానాలను సులభతరం చేస్తూ తితిదే మార్పులు చేస్తోంది. ఇందుకు‘పేలింక్‌’ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సొమ్ము బదిలీ చేసే విధానాలను విస్తరిస్తోంది. ప్రస్తుతం తిరుమలలోని సీఆర్వోలో...
News

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల సత్తా ; 50 దాటిన పతకాల సంఖ్య

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. చరిత్రను తిరగరాస్తూ.. రికార్డులు నమోదు చేస్తూ పతకాల వేటలో దూసుకెళ్తున్నారు. అవినాష్‌ సాబ్లే, తజిందర్‌ సింగ్‌ పసిడి పట్టగా.. ‘లక్ష్య’ అథ్లెట్‌ అగసర నందిని కాంస్యంతో మెరిసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి రజతాన్ని ముద్దాడింది....
News

కొలంబియా శాంతికి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సహకారం : కొలంబియా ఎంపీ జువన్‌ కార్లోస్‌

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ చొరవ తీసుకోకుంటే ఇవాళ తమ దేశం అశాంతితో అట్టుడుకుతుండేదని కొలంబియా పార్లమెంట్‌ సభ్యుడు జువన్‌ కార్లోస్‌ అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో నేషనల్‌ మాల్‌ వేదికగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన...
News

350 ఏళ్ల తర్వాత దేశానికి శివాజీ వాడిన ‘వాఘ్ నఖ్’

ఛత్రపతి శివాజీ మహారాజ్ 1659లో బీజాపూర్ సుల్తానేట్ జనరల్ అఫ్జల్ ఖాన్‌ను చంపడానికి ఉపయోగించిన ప్రసిద్ద 'వాఘ్ నఖ్'(పులి గోళ్లు) అనే ఇనుప ఆయుధాన్ని నవంబర్‌లో బ్రిటన్ నుంచి భారతదేశానికి తిరిగి తీసుకువస్తామని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్...
1 1,855 1,856 1,857 1,858 1,859 3,043
Page 1857 of 3043