News

News

నంది వాహనంపై దర్శనమిచ్చిన కాణిపాక విఘ్నేశ్వరుడు

చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గురువారం స్వామివారు సిద్ధిబుద్ధి సమేతుడై అధికార నందిపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. . స్వామివారి మూలవిగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉత్సవానికి...
News

దివ్య దక్షిణ యాత్రకి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక యాత్ర ప్యాకేజీ

పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాలనుకునేవారికి శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం దివ్య దక్షిణ యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీని మరోసారి ప్రకటించింది. ఇప్పటికే ఓసారి యాత్ర విజయవంతమవగా.. ఇప్పుడు మరోసారి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నట్టు...
News

సనాతన ధర్మంపై వ్యాఖ్యలను చేసిన మంత్రులను తొలగించండి : విశ్వహిందూ పరిషత్

`సనాతన నిర్ములన సదస్సు’ పేరుతో చెన్నైలో సదస్సు నిర్వహించిన తీరుపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనికి హాజరైన ఇద్దరు తమిళనాడు మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఆ మేరకు అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన...
News

అవయవదానం దేశభక్తిలో భాగం : సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్

అవయవదానం దేశభక్తిలో భాగమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా.మోహన్ భగవత్ గారు అన్నారు.సూరత్ లోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఇండోర్ స్టేడియంలో బుధవారం డొనేట్ లైఫ్ కార్యక్రమంలో అవయవాలు దానం చేసిన 63 కుటుంబాలను ఆయన...
News

విశాఖ సింహాచలం అప్పన్న ఆర్జిత సేవలు పునః ప్రారంభం

సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈ నెల 24 నుంచి అయిదు రోజుల పాటు జరిగిన వార్షిక తిరు పవిత్రోత్సవాలు గురువారం దేవతామూర్తుల ఏకాంత స్నపనంతో సంప్రదాయబద్ధంగా పరిసమాప్తం అయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రథబలి...
News

ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి మేల్కోకపోయినా ఎలాంటి సమస్యా ఉండదు : ఇస్రో ఛైర్మన్‌

చంద్రుడిపై ఉన్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి మేల్కోకపోయినా ఎలాంటి సమస్యా ఉండబోదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. ఇస్రో ఆశించిన పనిని రోవర్‌ ఇప్పటికే పూర్తిచేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము తదుపరి ప్రయోగాలపై దృష్టిపెట్టామని చెప్పారు....
ArticlesNews

విశ్వనరుడను నేను అని ఎలుగెత్తి చాటిన కవి కోకిల గుర్రం జాషువా

(సెప్టెంబర్ 28 - గుర్రం జాషువా జయంతి) ఏ దేశమైనా అత్యున్నత స్థాయికి చేరాలంటే ముందుకు కావాల్సింది ఆ దేశపు ప్రజల మధ్య ఐక్యత. ఐకమత్యమే బలం. ఐకమత్యంతోనే ప్రగతి సాధ్యం. ప్రజలమధ్య సామరస్యం ఉంటే ఐకమత్యం దానంతట అదే నెలకొంటుంది....
News

మత ప్రవచనాలను బోధిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు

ఉపాధ్యాయ వృత్తిలో ఉండి బాలికలతో మత ప్రవచనాలు చదివించి, బోధిస్తున్న పనసపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావుకు అధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన...
1 1,859 1,860 1,861 1,862 1,863 3,043
Page 1861 of 3043