News

News

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు చట్ట రూపం : రాష్ట్రపతి ఆమోద ముద్ర

ఇటీవల పార్లమెంట్‌ ద్వారా ఆమోదించబడ్డ మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో చట్ట రూపంలోకి వచ్చింది. కాగా, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు...
News

తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి దాదాపు మూడు కిలోమీటర్లకు పైగా రింగ్ రోడ్డు లోని క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు....
News

శ్రీ కృష్ణ జన్మభూమి కేసు విచారణకు అలహాబాద్ హైకోర్టుకు హిందూ పక్షం దరఖాస్తు

ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు మధ్య కొనసాగుతున్న భూ వివాదానికి సంబంధించిన కేసుల విచారణ అలహాబాద్ హైకోర్టులో త్వరలో ప్రారంభం కానుంది. అయోధ్య రామజన్మభూమి వివాదం తరహాలో జిల్లా కోర్టులో కాకుండా నేరుగా హైకోర్టులో కేసు విచారించనున్నారు....
News

అమెరికాలో మత వివక్షను ఎదుర్కోవడానికి భారతీయ అమెరికెన్ ముందడుగు

అమెరికాలో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు తానేదార్ భారతీయ సంతతికి చెందిన వారి హక్కులను కాపాడేందుకు ముందడుగు వేశారు.మతపరమైన వివక్షను పరిష్కరించడానికి, అమెరికాలోని హిందూ, బౌద్ధ, సిక్కు, జైన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆయన ఒక కాకస్‌ను ప్రారంభించారు. వాషింగ్టన్...
News

2000 రూపాయల నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు

2000 రూపాయల నోట్ల మార్పిడి, డిపాజిట్ కు భారతీయ రిజర్వ్ బ్యాంకు-ఆర్బీఐ ఇచ్చిన గడువు నేటీతో తీరనున్నది. రేపటి నుంచి 2వేల రూపాయల నోటు చెల్లకుండా మిగిపోతుంది. ఇప్పటికే చాలా మంది 2000 నోట్లను బ్యాంకులలో జమచేయగా.. మరికొందరూ ఇతరత్రా లావాదేవీల...
News

వందేమాతర గీతాన్ని ఆలపించిన అమెరికన్లు

‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా... తొలి రోజు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 300 మంది అమెరికన్లు ‘వందే మాతరం’ గీతాన్ని ఆలపించారు....
News

తిరుమలలో వైభవంగా భాద్రపదమాస పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో శుక్రవారం రాత్రి భాద్రపదమాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం లోపల స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు....
News

మంత్రాలయంలో భీమన కట్టె పీఠాధిపతికి సన్మానం

రాఘవేంద్ర స్వామి మఠంలో కర్ణాటక రాష్ట్రంలోని భీమన కట్టె పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థుల చాతుర్మాస్య దీక్ష పూర్తయిన సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. మఠానికి చేరుకున్న ఆయనకు మఠం అధికారులు, వేద పండితులు ఘనంగా స్వాగతం...
1 1,858 1,859 1,860 1,861 1,862 3,043
Page 1860 of 3043