“శ్రీరామ శోభాయాత్రను జయప్రదం చేయండి”
విజయవాడకు చెందిన శ్రీరామ శోభాయాత్ర సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన సాయంత్రం 4 గంటలకు శ్రీరామ శోభాయాత్ర జరుగుతుందని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామీజీ తెలిపారు. బుధవారం సత్యనారాయణపురంలో ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్...







