( వర్షప్రతిపాద ప్రత్యేకం ) భారతీయ పంచాంగం చైత్రశుక్లపాడ్యమితో మొదలవుతుంది. పాడ్యమిని ప్రతిపత్ అనిపిలుస్తారు. అంటే ముందడుగని అర్ధం. తిరుగులేని శాస్త్రీయ కాలగణన, గ్రహస్థితిగతులు, ఋతువుల ఆగమనం మొదలైన వాటి ఆధారంగా ఈ పంచాంగం తయారైంది. ఇస్లాం, క్రైస్తవంలాగా దేవుడికీ, మతానికి...
(ప.పూ.డాక్టర్.కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జయంతి ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకులు సామాజిక పునరుజ్జీవనానికి పత్రీకగా నిలిచిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ను ఆయన 134వ పుట్టినరోజున స్మరించుకుంటున్నారు. డాక్టర్ హెడ్గేవార్ 1889లో...
జుమ్మా అల్విదా, ఈద్ ప్రార్థనల విషయంలో యూపీ పోలీసులు అత్యంత కఠిన వైఖరి తీసుకున్నారు. రోడ్లపై ఎవరైనా నమాజ్ చేస్తూ కనిపిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా వారి పాస్ పోర్టును, డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తామని...
హిందూ ధర్మానికి మూల స్తంభాలైన సాధు సంతులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేంద్ర కుమార్ సింగ్ అవమానకర వ్యాఖ్యలు చేశారు. మహా మండేశ్వర్ తో పాటు సాధు సంతులను ఎద్దులతో పోలుస్తూ... వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర కుమార్ సింగ్ మధ్యప్రదేశ్ లోని...
తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి విమానం మళ్లీ ప్రయాణించింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి దూసుకెళ్లింది. ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్రానికి విరుద్ధం. ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే...
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యం బాగుండాలని కాంక్షిస్తూ మరో అగ్ర నటుడు మోహన్లాల్ శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని హిందూ సంఘలు వ్యతిరేకిస్తున్నారు. మమ్ముట్టి ఒక ముస్లిం వ్యక్తి. అతడికి హిందు...
ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అధునాతన ఇంజనీరింగ్ అద్భుతంగా నిర్మించిన కొత్త పంబన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. తమిళనాడులోని సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో అదే పేరుతో కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. ఆధునిక ఇంజనీరింగ్తో ప్రజలను, ప్రదేశాలను అనుసంధానిస్తూ వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్తో నిర్మించి తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం. వేగం, భద్రత, ఆవిష్కరణల కోసం రూపొందించిన బ్రిడ్జి ఇందంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఆ ఫోటోలను విడుదల చేశారు. దేశంలోని ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరం ద్వీపానికి ఈ బ్రిడ్జి కలుపుతుందని ఆయన తెలిపారు. ఈ వంతన మధ్యలో భారీ ఓడలు...