పాక్లో విస్తృతంగా మైనారిటీలపై దాడులు: జైశంకర్
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాక్లో మైనారిటీలపై విస్తృతంగా దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ వాటిని నిశితంగా పరిశీలిస్తోందని.. ఆ దాడులను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ప్రసంగిస్తూ జైశంకర్...






