News

News

పాక్‌లో విస్తృతంగా మైనారిటీలపై దాడులు: జైశంకర్‌

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాక్‌లో మైనారిటీలపై విస్తృతంగా దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ వాటిని నిశితంగా పరిశీలిస్తోందని.. ఆ దాడులను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ప్రసంగిస్తూ జైశంకర్‌...
News

నాసిక్ కుంభమేళా నిర్వహణకు కసరత్తు మొదలు

ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు దీటుగా మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా నిర్వహించాలని మహారాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళాగా నామకరణం చేయనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నాసిక్‌లో పర్యటించిన , 2027లో జరగబోయే కుంభమేళాకు సన్నాహాలు ఊపందుకున్నాయి. త్రయంబకేశ్వర్ అఖాఢాల ప్రతినిధులు ఈ ఉత్సవానికి త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో నాసిక్ కుంభమేళాగానే కొనసాగించాలని కోరారు. కుంభమేళా నిర్వహణకు 500 ఎకరాలకు పైగా భూమిని శాశ్వతంగా కేటాయించాలని అఖాడా నేతలు డిమాండ్ చేశారు. నాసిక్ జిల్లా మేజిస్ట్రేట్ జలజ్ శర్మ మాట్లాడుతూ నాసిక్‌ కుంభమేళాకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. సాధువులు, మహంతుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహారాష్ట్ర జలవనరులు, విపత్తు...
News

వాస్తవాలను వక్రీకరించి హిందూ వ్యతిరేక చిత్రం

ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతుదారులు ఈ మూవీని హిందూ వ్యతిరేక చిత్రంగా అభివర్ణించారు. అయితే, కాంగ్రెస్‌, సిపిఎం ఈ చిత్రానికి మద్దతు ప్రకటించగా,...
News

‘దేశం ధర్మసత్రం కాదు, జాతీయ భద్రతకు ముప్పు కలిగించేవారిని రానివ్వం’

ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 దేశపు అంతర్గత భద్రతను పటిష్ఠం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ బిల్లు ద్వారా ఒకే అంశంపై వేర్వేరుగా ఉన్న చట్టాలను ఏకీకృతం చేస్తున్నామని వివరించారు. చర్చ తర్వాత ఆ బిల్లు...
News

వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలన్న ముస్లిములు

వక్ఫ్ బోర్డు ఆస్తులను గతంలో కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వమే అనీ, ఇప్పుడు కూడా తమ ప్రభుత్వమే వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతుందనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు...
ArticlesNews

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో త్వరగా శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనం త్వరలో సులభం కానుంది. భక్తుల రద్దీపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నారు. ఏఐ సాంకేతికత అందించేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. మరో వారంలో టీటీడీతో గూగుల్ ఒప్పందం చేసుకోనుంది. ఒప్పందం తరవాత గూగుల్ ఏఐ...
News

గురూజీ గోళ్వాల్కర్ దార్శనికతకు నిదర్శనంగా మాధవ నేత్రాలయ : ప్రధాని మోదీ

భారతదేశపు అజరామరమైన సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆధునిక అక్షయ వటవృక్షం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వివిధ రంగాల్లో సంఘ అందిస్తున్న నిస్వార్థ సేవలను మోదీ కొనియాడారు. జాతి నిర్మాణంలో, సమాజ సేవలో, సంస్కృతీ పరిరక్షణలో...
News

స్వయంసేవకులను సమాజం పరీక్షించింది, ఆమోదించింది: ప.పూ. డా.మోహన్ భాగవత్ గారు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వందేళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని భారతీయ సమాజం చూసిందనీ, సంఘలోని స్వయంసేవకులను పరీక్షించి, ఆమోదించిందని ఆర్.ఎస్.ఎస్. సర్‌సంఘ‌చాలక్ పరమ పూజనీయ డాక్టర్.మోహన్ భాగవత్ గారు అన్నారు. మహారాష్ట్ర నాగపూర్‌లో ‘మాధవ నేత్రాలయ ప్రీమియం సెంటర్’ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి...
1 962 963 964 965 966 3,083
Page 964 of 3083