News

News

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఉప్పకపాడు గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి కలిసి...
ArticlesNews

సామాజిక సమరసత మహాత్ములు జ్యోతిరావు ఫూలే

( ఏప్రిల్‌ 11 - జ్యోతిరావు ఫూలే జయంతి ) సామాజిక సమరసతను నెలకొల్పి దేశ చరిత్రలో మొట్టమొదటగా మహాత్మ అని ప్రజలచే నీరాజనాలందుకున్న మహోన్నతుడు జ్యోతిరావు ఫూలే. ఈయన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గోవిందరావ్‌, చిమానా గోవిందరావ్‌ దంపతులకు 1827...
News

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో భారీ హింస…

వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కోల్ కత్తా లోని ముర్షిదాబాద్ లో భారీ హింస చెలరేగింది. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ నిరసనకారులు హింసాత్మక ఆందోళనలు చేపట్టారు. రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. ముర్షిదాబాద్ ప్రాంతంలోని జంగీపూర్...
ArticlesNews

వక్ఫ్ చట్టం పూర్వపరాలు మరియు సవరణలు- 2 వ భాగం

2013 వక్ఫ్ సవరణ బిల్లు! UPA 2 ప్రభుత్వం 2013 లో వక్ఫ్ సవరణ బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టింది! నిజానికి 1995 వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ May 7,2010 లో బిల్లు పెట్టింది. రాజ్యసభ ఆ బిల్లుని సెలెక్ట్...
News

భారత్‌కు చేరుకున్న తహవూర్‌ రాణా.. ఢిల్లీలో హైఅలర్ట్‌

26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్‌ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నాం ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని...
ArticlesNews

సేవలోనే ఆధ్యాత్మికత..

ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు వైద్య సౌకర్యం అంతగా ఉండదు. ఎంత పెద్ద అనారోగ్యమైనా పసరు మందులపై ఆధారపడే పరిస్థితులు కొన్నిచోట్ల కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులను గమనించిన ఆధ్యాత్మిక సంస్థ రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో దాదాపుగా 40 ఏళ్లకు పైగా...
News

రాష్ట్ర సేవికాసమితి ఆధ్వర్యంలో కర్నూలులో పథ సంచలన్

రాష్ట్ర సేవికాసమితి కర్నూలు విభాగ్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాన్ని కర్నూలు నగరంలోని విద్యానగర్ మాంటెస్సోరి పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర సేవికా సమితి ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగర వీధుల గుండా పథ సంచలన్...
News

సరిహద్దు భద్రతకు.. ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థ: అమిత్‌ షా

దేశ సరిహద్దుల్లో చొరబాట్లను నివారించేందుకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థను మోహరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు, భూగర్భ...
1 941 942 943 944 945 3,083
Page 943 of 3083