News

News

షర్బత్ జిహాద్

యోగా గురువు బాబా రాందేవ్ షర్బత్ జిహాద్ అనే వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. కూల్‌డ్రింక్స్ కంపెనీలు జనాలను మోసం చేసి సంపాదించిన డబ్బులతో మసీదులు, మదర్సాలు కడుతున్నాయని.. మరోవైపు మన ఆరోగ్యాలని దెబ్బ తీస్తున్నాయని ఆరోపించాడు. ఆ వివరాలు.. షర్బత్...
News

స్లోవాక్‌ భాష ఉపనిషత్తుల అందజేత

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక పర్యటన సందర్భంగా స్లొవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఆమెకు స్లోవాక్ భాషలోకి అనువందించిన ఉపనిషత్తుల ప్రతిని బహూకరించారు. స్లోవాక్ భాషావేత్త రాబర్ట్ గాఫ్రిక్ ఐదేళ్లపాటు శ్రమించి 10 ఉపనిషత్తుల్ని నేరుగా సంస్కృతం నుంచి తమ భాషలోకి...
News

12న వీర హనుమాన్‌ విజయ శోభాయాత్ర

విశ్వ హిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో ఈనెల 12న వీర హనుమాన్‌ విజయ శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిలేటి తెలిపారు. బుధవారం వినాయక్‌ ఘాట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలోపాసన దివస్‌ను...
News

టీటీడీ గోశాలలో గోవుల మృతి అవాస్తవం: టీటీడీ

టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు అవాస్తవం అంటూ టీటీడీ ఖండించింది. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని ఒక ప్రకటనలో పేర్కొంది. మృతి...
News

ముస్లిం స్వయంప్రకటిత మేధావులు రెచ్చగొడుతున్నారు : VHP మండిపాటు

ముస్లిం వర్గ మేధావులపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా విరుచుకుపడింది. దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచీ ముస్లిం సమాజంలోని కొంత మంది మేధావులు, నాయకులు తప్పుడు వ్యాఖ్యలతో ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. వక్ఫ్ చట్టం పేరుతో అశాంతిని...
News

ఉప్పు నీటిలో కరిగే ప్లాస్టిక్‌.. అభివృద్ధి చేసిన జపాన్‌ శాస్త్రవేత్తలు

జపాన్‌ శాస్త్రవేత్తలు కొత్త రకం ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేశారు. దీనిని ఉపయోగించుకునే సమయంలో అది దృఢంగానే ఉంటుంది. కానీ అవసరం తీరిపోయిన తర్వాత దానిని ఉప్పు నీటిలో వేస్తే, వేగంగా కరిగిపోతుంది. హానికరం కానటువంటి మిశ్రమాలుగా విడిపోతుంది. దీని ప్రభావం పర్యావరణంపై...
News

ఆవులతో అనుచిత ప్రవర్తన.. ఇద్దరి అరెస్ట్

ఆవులతో అసహజ శృంగారంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇండోర్లో ఒకరిని, అదే విధంగా మందసౌర్ జిల్లాలో మరొకరికి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం... మొదటి ఘటన...
News

పాకిస్తాన్ పై కేంద్రమంత్రి జయశంకర్ ఆగ్రహం

భారత విదేశీ వ్యహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆ దేశంలోని పలువురు వ్యక్తులు బహిరంగంగానే చెబుతున్నారని జయశంకర్ అన్నారు. ఓ ప్రైవేటు మీడియా సంస్థ ఏర్పాటు చేసిన...
1 939 940 941 942 943 3,083
Page 941 of 3083