( ఏప్రిల్ 10 - వర్థమాన మహావీరుడి జయంతి ) సత్యం, ధర్మం, అహింస ఈ విషయాలను బోధించి హింసాయుతమైన జీవితాలను మార్చాలని కృషి చేసినవారు ఎందరో. అలాగే, సనాతన వేద భూమిలో జనించి ఈ మార్గాన్ని బోధించిన మతాలు ఎన్నో....
( ఏప్రిల్ 10 - శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వామి జయంతి ) భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత. మానవుడిని మహనీయుడిగా మార్చగల అద్భుత శక్తి భగవద్గీతకు ఉంది. అందుకే, ఈ విశ్వఖనిలో నేటి వరకూ లభించిన జ్ఞానమణులలో అమూల్యమైనదిగా చెప్పుకునే భగవద్గీత...
యూపీలోని షాజహాన్ పూర్ జిల్లాలో ఖురాన్ పేజీలను చింపేసిన నజీమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి ఖురాన్ పేజీలను చింపేసి గాల్లోకి విసిరేశాడని, దీనికి సంబంధించిన ఆధారాలు వీడియోలు దొరికాయని పోలీసులు...
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్ట ఆలయం శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది.ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా జరిగింది.శ్రీవారి సేవకులతో ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. బియ్యం, పసుపు, నెయ్యి కలిపి...
ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగిని రతన్ మోహిని దాదీ మృతిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ‘‘గౌరవనీయ...
తాను, తన కుటుంబం, సమాజం ఏది చేసినా సరే అది దేశం కోసం చేస్తున్నానన్న భావన వుండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఇలాంటి జీవనం భారతీయులందరిదీ కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే అందరూ సుఖ సంతోషాలతో వుంటారన్నారు....
భారత దేశంలో ప్రతి గ్రామంలో పెద్దఎత్తున జరిగే పండుగ శ్రీ రామ నవమి . గ్రామంలోని రామాలయాలు , హనుమతుని గుడులు , మందిరాలలో మాత్రమె కాదు చలువ పదిల్లు వేసి సీతా రాముల విగ్రహాలను అందులో ఉంచి పూజలు చేస్తుంటారు....
ఒంటిమిట్టలో ఏప్రిల్ 11న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందజేసే ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం తెలిపారు. ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ...