News

News

ఒంటిమిట్టలో వైభవంగా ముగిసిన రాములోరి కల్యాణం

రామరాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. శ్రీరాముడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరికీ మేలు చేయాలనేదే తన లక్ష్యమని చెప్పారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు చంద్రబాబునాయుడు, భువనేశ్వరి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఒంటిమిట్టలో...
ArticlesNews

తాలిబాన్ల జులుం : హెయిర్‌స్టైల్స్ చేయించుకున్న మగాళ్ళ అరెస్ట్‌లు

అప్ఘానిస్తాన్‌లోని తాలిబాన్ నైతిక పోలీసులు పాశ్చాత్య శైలిలో హెయిర్ స్టయిలింగ్ చేయించుకున్న పురుషులనీ, అలా చేసిన బార్బర్లనూ అరెస్టులు చేసారని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో వెల్లడించింది. అలాగే రంజాన్ నెలలో మసీదుల్లో ప్రార్థనలు చేయని వారిని కూడా అరెస్టు చేసారని వివరించింది....
ArticlesNews

శ్రీలక్ష్మీ చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు

దక్షిణ భారతదేశంలో ప్రత్యేకతను సంతరించుకున్న వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. 7 శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ....
News

మతమార్పిళ్ల వివాదంపై 16న సుప్రీంకోర్టు విచారణ

దేశంలో మతమార్పిళ్ల అంశమై దాఖలైన పలు పిటిషన్లపై ఈ నెల 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బలవంతపు మత మార్పిళ్ల నుంచి రక్షణ కలిగించాలని కొందరు పిటిషనర్లు విజ్ఞప్తి చేయగా, పలురాష్ట్రాలు అమలు చేస్తోన్న మతమార్పిడి నిరోధక చట్టాలను వ్యతిరేకిస్తూ మరికొందరు...
News

గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన గోశాలలో గోవులు మృతిచెందాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. టీటీడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.....
News

స్లొవేకియాలో రామాయణం తోలు బొమ్మలాట ప్రదర్శన

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్లొవేకియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. రాష్ట్రపతి ముర్ము స్లొవేకియాలో పర్యటిస్తుండటం తెల్సిందే. పోర్చుగల్, స్లొవేకియాల్లో నాలుగు రోజుల పర్యటనలో ఆఖరు రోజైన చారిత్రక నిట్ర నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాన్‌స్టంటైన్‌ ది...
ArticlesNews

దేశంలో మంటలు పెట్టే ప్రయత్నంలో జిహాదీ-సెక్యులర్ జోడీ : విహెచ్‌పి

బెంగాల్‌లోని ముర్షీదాబాద్ వరుసగా నాలుగు రోజుల నుంచీ ఘర్షణలతో అట్టుడికిపోతోందని విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం చేసారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతా మతఘర్షణలు రగిలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానిస్తున్నారు. వక్ఫ్ సవరణల...
News

తిరుమల శుభ్రత, గదుల కేటాయింపుపై ప్రత్యేక యాప్‌

తిరుమలలోని పలు ప్రాంతాలు, కాటేజీల్లో శుభ్రత పెంచేందుకు ప్రత్యేకంగా యాప్‌ రూపొందించి, వచ్చే ఫిర్యాదులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేయాలని టిటిడి ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. భక్తులు తితిదే వసతి గదులు ఎన్ని గంటలకు ఖాళీ చేస్తున్నారు.. తిరిగి ఎన్ని...
1 938 939 940 941 942 3,083
Page 940 of 3083