News

News

పీ.ఎఫ్‌.ఐ, ఎస్‌.డీ.పీ.ఐ గుండాల చేతుల్లోకి ఆర్‌.ఎస్‌.ఎస్‌, బీజేపీ కార్య‌క‌ర్త‌ల స‌మాచారం!

కేర‌ళ పోలీస్ శాఖ నుంచి కానిస్టేబుల్ అనాస్ స‌స్పెన్ష‌న్‌ తిరువ‌నంత‌పురం: అధికారిక రికార్డులు, పోలీసు డేటాబేస్ నుండి పీ.ఎఫ్‌.ఐ, ఎస్‌.డీ.పీ.ఐ ఉగ్రవాదులకు ఆర్‌.ఎస్‌.ఎస్‌, బీ.జే.పీ నాయకుల సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసినందుకు అధికారులు కేరళ కానిస్టేబుల్ పీకే అనాస్‌ను సర్వీస్ నుండి...
News

ఏపీలో పరిస్థితి బాగా లేదు.. బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు..

బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ విజ‌య‌వాడ‌: ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభకు బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని...
News

లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు

జార్ఖండ్ ముఖ్యమంత్రి సంచ‌ల‌న నిర్ణ‌యం 26 జనవరి 2022 నుంచి అమ‌ల్లోకి జార్ఖండ్: జార్ఖండ్ రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం ప్రకటించారు. పెట్రోల్ ధరలలో ఈ ఉపశమనం రాష్ట్రంలోని ద్విచక్ర వాహనదారులు...
News

భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ క్రికెటర్

ఢిల్లీ: మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. మోంగియా ఢిల్లీలో కేంద్రంలోని అధికార పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో మోంగియా బీజేపీలో చేరారు. కీలకమైన...
News

మన్మోహన్, సోనియా క్షమాపణలు చెప్పాలి: ఆర్‌ఎస్‌ఎస్‌

న్యూఢిల్లీ: 2008 మాలెగావ్‌ పేలుళ్ల కేసులో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల పేర్లు చెప్పమని తనను బెదిరించారని ఓ సాక్షి న్యాయస్థానం ముందు వెల్లడించిన తర్వాత `కాషాయ ఉగ్రవాదం’ పేరుతో ఓ తప్పుడు కేసులో తమ నేతలను ఇరికించేందుకు యూపీఏ హయాంలో కాంగ్రెస్...
News

గుప్తనిధుల కోసం మ‌న్యం ఆలయాల్లో తవ్వకాలు

పోలీసులకు గిరిజనుల ఫిర్యాదు విశాఖ‌ప‌ట్నం: గుప్త నిధుల పేరిట విశాఖ మన్యంలో పలువురు దుండగులు దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. పురాతన విగ్రాహాలపై కన్నేసిన ఓ ముఠా రాత్రి సమయాల్లో దేవాలయాల్లో చొరబడి విగ్రహాలను తస్కరిస్తున్నారు. తాజాగా.. విశాఖ మన్యం చింతపల్లి మండలం...
News

లుథియానా కోర్టు పేలుడు కేసులో నిందితుడి అరెస్టు

ఖలిస్థాన్ ఉగ్రవాదుల భాగస్వామ్యం పై జర్మనీలో విచారణ లుథియానా: పంజాబ్​లోని లుథియానా కోర్టు వద్ద ఇటీవల జరిగిన పేలుడుకు సంబంధించి ఓ వ్యక్తిని జర్మనీ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు సిఖ్​ ఫర్​ జస్టిస్​కు​ చెందిన జస్వీందర్​ సింగ్​ ముల్తానీగా గుర్తించారు....
News

కరోనాపై పోరులో మరింత శక్తివంతంగా భారత్

న్యూఢిల్లీ: కొవిడ్‌ మహమ్మారిపై పోరులో భారత్‌ మరింత శక్తివంతంగా మారింది. దేశంలో మరో రెండు కొత్త టీకాలతోపాటు ఓ ఔషధం అందుబాటులోకి వచ్చింది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన 'కొవొవాక్స్‌', బయోలాజికల్‌-ఇ సంస్థ అభివృద్ధిచేసిన 'కార్బెవాక్స్‌'లతో పాటు.. మోల్నుపిరవిర్‌...
1 931 932 933 934 935 1,526
Page 933 of 1526