కరోనాపై పోరులో మరింత శక్తివంతంగా భారత్
న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారిపై పోరులో భారత్ మరింత శక్తివంతంగా మారింది. దేశంలో మరో రెండు కొత్త టీకాలతోపాటు ఓ ఔషధం అందుబాటులోకి వచ్చింది. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన 'కొవొవాక్స్', బయోలాజికల్-ఇ సంస్థ అభివృద్ధిచేసిన 'కార్బెవాక్స్'లతో పాటు.. మోల్నుపిరవిర్...