News

News

ఆవులు తరలిస్తున్న వాహనాలు సీజ్‌

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి సమీపంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు వాహనాలను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు. కొత్తూరు మండలంలోని బలద సంత నుంచి విజయ నగరం జిల్లా అలమండకు అక్రమంగా ఆవులు తరలిస్తున్నట్లు భజరంగదళ్‌ సభ్యులు ఇచ్చిన సమా...
News

బోర్డర్ భారతి

పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం నుంచి 149 మంది భారత్ కు వస్తున్నారు. అందులో జాతా అనే వర్గానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వాఘా సరిహద్దు దాటగానే ఈ వర్గానికి చెందిన ఒక మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె పేరు మాయ....
News

తిరుపతి గోశాలకు గుంపులుగా వెళ్లవద్దు : పోలీసుల హెచ్చరిక

తిరుపతి ఎస్వీ గోశాలకు గుంపులుగా రావద్దని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ పార్టీల నేతలు ఎస్వీ గోశాలను గుంపులుగా సందర్శిస్తున్నారని, దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వందల గోవులు చనిపోయాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలు, కూటమి నేతల ప్రత్యారోపణలతో పోలీసులు...
News

దక్షిణాఫ్రికాలో 60 వేల హనుమాన్‌ ‌చాలీసా పుస్తకాలు పంపిణీ

దక్షిణాఫ్రికాలో ఎస్‌ఏ ‌హిందూస్‌ అనే ధార్మిక సంస్థ శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఇటీవల 60 వేల హనుమాన్‌ ‌చాలీసా పుస్తకాలను దేశంలో ఎనిమిది దేవాలయాల వద్ద పంచిపెట్టింది. గౌటెంగ్‌ ‌ప్రావిన్సుకు చెందిన పలు క్లబ్బులకు చెందిన బైకర్ల నేతృత్వంలో ఎస్‌ఏ ‌హిందూ...
News

అక్రమ దర్గా కూల్చేయడంతో నాసిక్ లో ఘర్షణలు

మహారాష్ట్రలోని నాసిక్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ద్వారక ప్రాంతంలోని కథేగల్లి లో అక్రమంగా నిర్మించిన దర్గాను అధికారులు కూల్చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీంతో హింస చెలరేగింది. ఈ హింస చెలరేగిన సమయంలోనే విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. ఈ...
News

పుల్వామా అమరుడి కుమార్తె వివాహం.. మాట నిలబెట్టుకున్న లోక్‌సభ స్పీకర్..

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాను ఇచ్చిన వాగ్దానాన్ని నేరవేర్చారు. ఒకప్పుడు దు:ఖంతో నిండి ఉన్న ఆ ఇళ్లు, ఇప్పుడు సంతోషంగా ఉంది. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ హేమ రాజ్ మీనా కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు. ఆరేళ్ల క్రితం...
News

జిన్నా చేసిందే, ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తుంది..

బెంగాల్‌లో వక్ఫ్ వ్యతిరేక అల్లర్లపై మమతా బెనర్జీ ఏం చేయడం లేదని ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడుతోంది. హింసకు మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలే కారణమని ఆరోపిస్తోంది. బెంగాల్‌లో ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో జరిగిన వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింస చోటు చేసుకుంది. ఈ...
News

బెంగాల్ దారిలో కర్ణాటక.. వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై పలు రాష్ట్రాల్లో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. బెంగాల్‌లో ఏకంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముగ్గురు చనిపోయారు. మరోవైపు, తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ...
1 927 928 929 930 931 3,083
Page 929 of 3083