News

News

ఔరంగజేబు సమాధిని రక్షించాలంటూ ఐక్యరాజ్యసమితికి లేఖ..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉంది. అయితే, ఈ సమాధిని తొలగించాలంటూ గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో నాగపూర్ లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ...
News

క్లాస్ రూం గోడలకు “ఆవు పేడ” పూసిన ప్రిన్సిపాల్..కారణం ఏంటంటే..?

ఢిల్లీ యూనివర్సిటీలోని లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపాల్ క్లాస్‌ రూం గోడలపై ఆవు పేడ పూస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వల్సల, ఇది ఓ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగమని చెప్పారు. ‘‘ఇది ఒక ప్రాసెస్‌లో‌ భాగం, ఒక వారంలో పరిశోధన...
ArticlesNews

పాస్టర్ ప్రవీణ్ మరణం: మతవిద్వేషాలు రేపిన వారిపై చర్యలుండవా? 1

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం మద్యం తాగి మోటార్‌సైకిల్‌పై వేగంగా ప్రయాణం చేయడమే అని పోలీసులు విస్పష్టంగా ప్రకటించారు. అయితే, పాస్టర్ ప్రవీణ్‌ను కొంతమంది హిందువులు దాడి చేసి చంపేసారంటూ విపరీతంగా ప్రచారం చేసి సామాన్య క్రైస్తవుల్లో హిందువుల పట్ల...
ArticlesNews

షాజహాన్‌ తాజ్‌మహల్‌ను వక్ఫ్‌ బోర్డుకు రాసిచ్చాడా?!

భారత్‌లో అత్యంత ప్రముఖ స్మారక నిర్మాణాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ చాలా కాలంగా ప్రేమకు, భవన నిర్మాణ శాస్త్రంలో ఒక అద్భుతానికి తార్కాణంగా నిలుస్తూ వస్తోంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో తాజ్‌మహల్‌ యాజమాన్యంపై తీవ్రమైన చర్చ జరిగింది. అది న్యాయవివాదాలు, రాజకీయ వివాదాలు,...
News

వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రాంతీయ అనుసంధానం, పర్యాటకానికి పెద్దపీట వేస్తున్న భారత రైల్వే శాఖ కొత్తగా వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెస్తోంది. జమ్మూకశ్మీర్ పర్యటించే వారికి మరింత విలువైన సేవలను ఈ హైస్పీడ్ రైలు అందించనుంది....
News

ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతిచ్చిన ఫరూక్‌ అబ్దుల్లా: ‘రా’ చీఫ్‌

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై గతంలో తన స్వరం వినిపించిన నేషనల్ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లాపై మాజీ రా చీఫ్‌ ఏఎస్‌ దౌలత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ రద్దుకు వ్యతిరేకంగా పోరాడినా లోలోపల మాత్రం...
News

బంగ్లాదేశ్‌ ఘన చరిత్రను చెరిపేస్తున్న యూనస్‌ ప్రభుత్వం

బంగ్లాదేశ్‌ లో మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్‌ ఘన చరిత్రను యూనస్‌ ప్రభుత్వం చెరిపేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలోని తన మద్దతుదారులను ఉద్దేశించి హసీనా...
News

పశ్చిమ బెంగాల్‌లో హింసపై సుప్రీంకోర్టులో పిటిషన్లు

వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారడంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండు పిటిషన్లు సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. ముర్షిదాబాద్, 24 పరగణాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో...
1 928 929 930 931 932 3,083
Page 930 of 3083