గత కొన్ని రోజులుగా బెంగాల్లో వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో హింస తీవ్రంగా మారింది. ఆందోళనకారుల ముసుగులో పలువురు అల్లర్లకు పాల్పడ్డారు. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు...
తాజాగా భారత సర్కారు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను రేపటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అయితే, పిటిషన్ దార్లు కోరినట్టు వక్ప్ సవరణ చట్టం అమలుపై...
గత యేడాదిలో అబుదాబిలోని BAPS ఆలయాన్ని అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు సందర్శించారని ఆధ్యాత్మిక గురువు బ్రహ్మ విహారి స్వామి అన్నారు. యేడాదిలో 2.5 మిలియన్ల ప్రజలు సందర్శించుకున్నారని తెలిపారు. అబుదాబిలోని ఈ ఆలయం ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక...
అంబేద్కర్, హెడ్గేవార్ ఇద్దరూ తమ జీవితాలను హిందూ సమాజంలో ఐక్యత, సమానత్వం తీసుకురావడానికి అంకితం చేశారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కాన్పూర్ లోని కార్వాల్ నగరంలో సంఘ ప్రాంత కార్యాలయాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించారు. అలాగే...
బాల రాముడిపై విజయవంతమైన యానిమేషన్ సిరీస్ “శ్రీమన్ రామ్” సృష్టికర్త వందేళ్ల ఆరెస్సెస్ శతాబ్దపు సేవకు వినమ్ర నివాళిగా కొత్త యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ “సేవక్”ను ప్రకటించారు. హనుమాన్ జయంతి సందర్భంగా, జాతీయ అవార్డు విజేత, ప్రముఖ రచయిత-దర్శకుడు సత్యకాశీ భార్గవ...
తాలిబాన్ ప్రభుత్వంలోని మంత్రి ఖలీద్ హన్ఫీ ముస్లిమేతరులందరిపైనా నోరు పారేసుకున్నాడు. హిందువులు, సిక్కులతో సహా ముస్లిమేతరులందరూ జంతువుల కంటే హీనులంటూ కించపరిచారు. ఆఫ్గన్ లో తాలిబాన్లు అంత: కలహాలతో పోరాడుతున్నారు.అంతర్గత పోరాటం అధికమైన సమయంలో ఈ కామెంట్స్ రావడం గమనించదగ్గ పరిణామం....
అయోధ్యలోని రామ మందిరం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ వ్యాప్తంగా మందిర పేరు ప్రతిధ్వనించింది. చివరకు పాకిస్తాన్ను కూడా అయోధ్య రామమందిరం ఆకర్షించింది. భారత్, పాక్ మధ్య సత్సంబంధాలు లేకపోయినా.. అక్కడి పౌరులు కొందరు అయోధ్య రామాలయాన్ని దర్శించుకున్నారు. అయితే.. పాక్లో...