క్రైస్తవ మతమార్పిడి…. బాప్టిజం తీసుకుంటూ నదిలో మునిగి ఇద్దరు మృతి
క్రైస్తవ మతమార్పిడి సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. బాప్టిజం తీసుకుంటూ కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పెనుమూడిలో ఈ ఘటన జరిగింది. రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన...







