
78views
తమిళనాడు శాసనసభలో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ తరఫున 210 ప్రకటనలు వెలువడ్డాయి. శాసనసభలో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ డిమాండ్లపై చర్చ జరిగింది. వాటికి మంత్రి పి.కె.శేఖర్బాబు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా 210 ప్రకటనలు చేశారు. వాటిలో ముఖ్యమైన కొన్ని..