అప్పన్న చందనోత్సవ టికెట్ల విక్రయాలు ప్రారంభం
విశాఖపట్నం జిల్లా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. నిర్ణీత సమయానికి దేవస్థానం ఈఓ కె.సుబ్బారావు పూజలు చేసి, తొలి టికెట్ను సింహగిరిపై పాత పీఆర్ఓ ఆఫీసు కౌంటర్లో భక్తునికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఈవో...







