News

ArticlesNews

పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.. ‘‘సింధు జలాల ఒప్పందం నిలిపివేత’’.. అసలు ఏమిటీ ఒప్పందం..

హల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ తన చర్యల్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ‘‘ కాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’...
News

పహల్గాం ఉగ్రదాడి: ఎవరీ ఖలీద్‌, ఆసీఫ్‌ ఫౌజీ..

జమ్మూకశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్‌ లష్కరే-ఎల్‌ఈటీ కమాండర్‌ ఖలీద్‌ పేరు బయటకు వచ్చింది. అసలు ఎవరితడు.. పహల్గాం దాడితో సంబంధం ఏమిటీ అనేది తేల్చేపనిలో దర్యాప్తు బృందాలున్నాయి. పాక్‌కు చెందిన లష్కరే సంస్థలో ఖలీద్‌ చాలా కీలక వ్యక్తి. అతడి...
News

ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కన్నుమూత

ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్‌ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరిరంగన్‌....
News

పహల్గామ్‌ ఉగ్రదాడికి బలమైన ప్రతిస్పందన ఆశిస్తున్నాం

26 మందిని హతమార్చిన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి బలమైన ప్రతిస్పందన భారతదేశం వైపు నుండి ఆశిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు తమ ‘మతం’ గురించి అడిగిన తర్వాత ప్రజలను...
News

రామకోటి గ్రంథాల ఊరేగింపు

శ్రీకాకుళం జిల్లా రొట్టవలస శ్రీరామానందా శ్రమంలో నిర్వహి స్తున్న శ్రీతారకరామ నామ మహాయజ్ఞంలో భాగంగా రామకోటి ఊరేగింపు కార్యక్రమాన్నినిర్వహించారు. ఆశ్రమవ్యవస్థాపక గురుస్వామి తొత్తడి వెంకట రమణ ఆధ్వర్యంలో ఆనందాశ్రమంలో ప్రత్యేక స్తూపం ఏర్పాటుతోపాటు మహా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరామ ప్రత్యేక...
News

‘తల్లి భోజనం’తో సమాజంలో ఐకమత్యం

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని ‘శ్రీ విద్యారణ్య’ పాఠశాల ప్రాంగణంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కుటుంబంలోని తల్లి స్వయంగా వంట చేసి భోజనాన్ని తీసుకుని వచ్చి తమ పిల్లలకు బడిలోనే తినిపించే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేళ.....
News

ముంబై సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న మస్క్‌ తల్లి

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తల్లి మాయే మస్క్‌ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా ఆమె బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈమేరకు జాక్వెలిన్ మాయేతో తీసుకున్న ఫొటోను సోషల్‌...
News

పహల్గామ్ ఉగ్రదాడిపై ముస్లిం ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు.. అరెస్ట్..

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల చనిపోయి, యావత్ భారతదేశం దు:ఖంతో ఉంటే, మరికొందరు మాత్రం ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో...
1 913 914 915 916 917 3,083
Page 915 of 3083