News

News

భారత్‌తో యుద్ధం కోరుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్..

పాకిస్తాన్ భారత్‌తో యుద్ధానికి దిగేందుకే ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి’’కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక దేశాన్ని, దేశ ప్రజల్ని ఏకం చేయాలంటే ‘‘యుద్ధం’’ని మించిన మార్గం లేదని పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్‌తో చిన్న...
News

పహల్గామ్‌పై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనం..

పహల్గామ్ ఉగ్రదాడిని పాకిస్థాన్ తప్ప ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండిస్తోంది. ప్రపంచ అగ్ర నేతలంతా ప్రధాని మోడీకి ఫోన్ చేసి సంఘీభావం తెలుపుతున్నారు. అత్యంత ఘోరంగా పహల్గామ్‌లో మారణహోమం జరిగి కళ్లకు ప్రత్యక్షంగా కనబడుతుంటే.. న్యూయార్క్ టైమ్స్‌కు మాత్రం కళ్లు కనిపించడం...
News

మరణాన్నైనా ఆహ్వానిస్తాం కానీ పాకిస్థాన్‌కు వెళ్లం.. హిందూ శరణార్థుల ఆవేదన

పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాల్సిందేనన్న భారత్ అల్టిమేటం ఎఫెక్ట్ పహల్గామ్ దాడి తర్వాత పాక్ హిందువులపై ప్రభావం స్వల్పకాలిక వీసాలపై వచ్చిన హిందూ శరణార్థుల్లో ఆందోళన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని శరణార్థుల శిబిరాల్లో టెన్షన్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌లోని పాకిస్థానీ...
News

‘గొంతుకోస్తా..’ అంటూ ప్రవాస భారతీయులకు పాక్ దౌత్యవేత్త బెదిరింపులు.. వీడియో ఇదిగో!

లండన్‌లో పాక్ దౌత్యవేత్త దురుసు ప్రవర్తన పహల్గామ్ దాడిపై పాక్ ఎంబసీ వద్ద భారత సంతతి ప్రజల నిరసన దౌత్యవేత్తను పాక్ వెనక్కి పిలవాలంటూ వెల్లువెత్తిన డిమాండ్లు జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. విదేశాల్లో సైతం...
News

ప్రతిఒక్కరూ భక్తి మార్గాన్ని ఎంచుకోండి

ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించేందుకు భక్తి మార్గాన్ని ఎంచుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసనందా సరస్వతి స్వామి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని కొత్తగూడలో శ్రీగిరివర్ధన వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తిద్వారా జ్ఞానాన్ని...
News

మహారాష్ట్రలో బయటపడిన 3 వేల ఏళ్లనాటి నాగరికత

మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లాలో సుమారు మూడు వేల ఏళ్లనాటి నాగరికతను గుర్తించినట్లు నాగ్‌పుర్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించారు. ఆ కాలం నాటి ఇళ్ల అనవాళ్లను కూడా తాము కనుగొన్నట్లు తెలిపారు. వాటిని ఇనుపయుగ కాలం నాటివిగా భావిస్తున్నారు. నాగ్‌పుర్‌ యూనివర్సిటీకి చెందిన...
News

చార్ ధామ్ యాత్ర భక్తుల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తం

ఏప్రిల్ 30 నుండి ఉత్తరాఖండ్లో ప్రారంభం కానున్న చార్‌ ధామ్ యాత్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు 19.5 లక్షలకు చేరుకున్నాయి. అందులో 17 వేల మంది విదేశీ పర్యటకులు సైతం ఉన్నారు....
News

రాష్ట్రంలోని పాకిస్థానీయులు 27 లోపు దేశం విడిచి వెళ్లిపోవాలి

రాష్ట్రంలో ఉన్న పాకిస్థాన్‌ పౌరులు ఈ నెల 27లోపు, వైద్యసేవల నిమిత్తం మెడికల్‌ వీసా మీద వచ్చినవారు 29వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో అక్రమంగా ఉండే పాకిస్థాన్‌ జాతీయులపై చట్టప్రకారం...
1 910 911 912 913 914 3,083
Page 912 of 3083