News

News

‘ఉగ్రవాదులను తామే పెంచి పోషిస్తున్నామని పాక్‌ అంగీకరించినట్లే’

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా స్పందించాడు. ఇషాక్‌ మాటలను బట్టి తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పాక్‌ అంగీకరించినట్లు స్పష్టమైందన్నాడు. బైసరన్‌ లోయలో పర్యాటకులపై కాల్పులు...
News

పాక్ యాక్టర్ ఫవాద్ ఖాన్ ‘‘బాలీవుడ్’’ సినిమాపై నిషేధం.!

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ అయిన లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న “ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)” ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మంగళవారం, పహల్గామ్లోని జైసరీన్ పచ్చిన మైదానాలు చూస్తున్న...
News

హైదరాబాద్ లో ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్టు

దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులకు జనన ధ్రువీకరణ పత్రాల మంజూరు కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఢాకా నుంచి అక్రమంగా కోల్‌కతా చేరి, అక్కడి నుంచి హైదరాబాద్‌లో స్థిరపడ్డ మహ్మద్‌ హసిబుల్‌ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. నిందితుల్లో...
News

వాడరేవులో సామూహిక సాగర హారతి

ఏప్రిల్ 12న బాపట్ల జిల్లా, చీరాలమండలం, వాడరేవు (సముద్ర తీర ప్రాంతం) గ్రామంలో పౌర్ణమి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ తాడివలస దేవరాజు పర్యవేక్షణలో సామూహిక సాగర హారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు ప్రధాన వక్తగా హిందూ...
ArticlesNews

పహల్‌గామ్ అఘాయిత్యంపై సెక్యులర్ ముసుగులో జాతి వ్యతిరేకుల దుష్ప్రచారం

పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం దేశ ప్రజలను కదిలించివేసింది. పర్యాటకులను మతం అడిగి, వారిలో హిందువులను వేరు చేసి వారిని కాల్చి చంపేసారన్న నిజం బైట పడడంతో ఉగ్రవాదుల లక్ష్యం ఏమిటన్నది స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. పురుషులను కల్మా చదవమనడం, ప్యాంట్లు ఊడబెరికి...
News

పహల్గామ్ దాడిని సమర్థిస్తూ కర్ణాటక వ్యక్తి పోస్ట్.. కేసు నమోదు..

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనుపెట్టుకున్నారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన వారిని, మతం అడిగి హిందువులు అయితే కాల్చి చంపారు. ఓ వైపు భారతీయుల్ని చంపేశారని యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది...
News

శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో వైరల్

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా విహార యాత్రకు వచ్చిన వారికి విషాదమే మిగిలింది. ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది ఒకరు. భార్యతో కలిసి శుభం వివాహరయాత్రకు...
ArticlesNews

భారతజాతిలో ఓ అద్భుతం

( ఏప్రిల్‌ 26 - శ్రీనివాస రామానుజన్ వర్ధంతి ) తమిళనాడులోని ఈరోడ్‌ ‌పట్టణంలో డిసెంబరు 22, 1887న పేదరికం తాండ విస్తున్న ఆ ఇంట్లో పదిమంది హడావిడిగా ఉన్నారు. లోపలినుంచి మూలుగు వినబడు తోంది. కాసేపటికి పసిపిల్లవాడు గుక్క తిప్పుకోకుండా...
1 911 912 913 914 915 3,083
Page 913 of 3083