News

News

లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ కలిపి సంసద్ టీవీగా ఏర్పాటు

ప్రారంభించిన ప్రధాని పార్లమెంట్ కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంసద్ టీవీ ప్రసారాలను బుధవారం ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని...
News

పంజాబ్‌లో అర్ధరాత్రి పేలిన బైక్‌ బాంబ్‌!

ఉలిక్కిపడ్డ స్థానికులు నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే టార్గెట్‌ భారీ విధ్వంసానికి ముష్కరమూకల ప్లాన్‌ దేశవ్యాప్తంగా హై అలర్ట్‌: కేంద్ర హోం శాఖ వెల్లడి పంజాబ్‌: పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు ఎప్పటికప్పుడు మట్టుపెడుతుండడంతో కొంతకాలంగా భారతదేశంలో బాంబు పేలుళ్ళ...
News

జమ్మూ- కశ్మీర్‌పై ఒక్కమాటా మాట్లాడొద్దు!

పాక్‌పై మండిపడ్డ భారత్‌ న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌(యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) వద్ద కాశ్మీర్‌ సమస్యను లేవనెత్తినందుకు పాకిస్థాన్‌తో పాటు ఇస్లామిక్‌ సహకార సంస్థ(ఓఐసీ)పై భారత్‌ బుధవారం విరుచుకుపడిరది. ఐరాస నిషేధిత గ్రూపులతో సహా ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ బహిరంగంగా మద్దతు ఇస్తోంది.. ఆర్థికసాయం...
News

విపత్తునష్ట భయం తగ్గింపునకు ఇటలీతో అవగాహన ఒప్పందం

న్యూఢిల్లీ: విపత్తు నష్ట భయం తగ్గింపు, నిర్వహణ రంగంలో సహకారం కోసం భారత గణతంత్రానికి చెందిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌ డిఎంఎ)కు, ఇటలీ గణతంత్రానికి చెందిన డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రొటెక్శన్‌ ఆఫ్‌ ది ప్రెసిడెన్సీ ఆఫ్‌...
News

ఝార్ఘండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!

బస్సు, కారు ఢీ, ఐదుగురు సజీవ దహనం ఝార్ఘండ్‌లో: ఝార్ఘండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, కారు ఢీకొన్నాయి. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో ఐదుగురు కారులోనే సజీవ దహనమయ్యారు. మంటలు బస్సుకూ అంటుకున్నాయి. రాజ్‌రప్ప పోలీస్‌...
ArticlesNews

నేటి జాగృత హిందూ సమాజం ముందు మీ జిత్తులేవీ పారవిక

భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం కనుగొన్న తర్వాత నుండి హిందూ దేశాన్ని కబళించాలనే కుట్రకు పాశ్చాత్య క్రైస్తవ దేశాలు తెరతీశాయి. పోర్చుగీసు వారు గోవాను తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత అక్కడ అంతులేని నరమేధం సృష్టించారు. వేలాది మందిని మత విచారణల...
News

పంజ్‌షీర్‌లో పౌరుల మరణాలపై ఐరాస ఆందోళన

ఐక్యరాజ్యసమితి: తుపాకీతో ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షీర్‌పై దాడి, అక్కడి పౌరుల మరణాలకు కారణమవుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలో రెండు రోజుల కిందట జరిగిన ఐరాస సమావేశంలో యుఎన్‌ హై కమిషనర్‌ మిచెల్‌ బాచిలెట్‌ మాట్లాడుతూ, పంజ్‌షీర్‌లో...
News

మైసూరులో మహాదేవమ్మ కోవెల కూల్చివేత

అధికారుల తీరుపై రేగిన వివాదం హిందూ సంస్థలు ఫైర్‌ మైసూరు: కర్ణాటకలోని మైసూరులో మహాదేవమ్మ ఆలయాల్ని అధికారులు కూల్చివేశారు. దీంతో వివాదం రేగింది. ఈ నెల ఎనిమిదోతేదీ తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనపై ప్రతిపక్షం, అనేక హిందూ సంస్థలు, అధికార బీజేపీకి...
1 2,403 2,404 2,405 2,406 2,407 2,869
Page 2405 of 2869