News

News

యోగి ఇలాఖాలో పాక్‌ వేషాలేస్తే దేశ ద్రోహం కేసులే..

లక్నో: టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ గెలుపొందితే సంబరాలు చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు పెడతామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ హెచ్చరించారు. టీ20 మ్యాచ్‌లో అక్టోబర్‌ 24న భారత్‌పై పాకిస్తాన్‌ విజయం సాధించిన అనంతరం దేశ వ్యతిరేక నినాదాలు...
News

2022 ఆసియాన్‌-భారత్‌ ఐక్యత సంవత్సరం

భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢిల్లీ: వచ్చే ఏడాదితో ఆసియాన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా జ‌రుపుకొందామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ ఆసియాన్‌- ఇండియా సమ్మిట్‌లో...
News

మోదీ లక్ష్యంగా జరిగిన పేలుళ్ల కేసులో ఆ తొమ్మిది మందీ దోషులే…

న్యూఢిల్లీ: బీహార్‌ రాజధాని పాట్నాలో నరేంద్ర మోదీ లక్ష్యంగా 2013 అక్టోబర్‌ 27న జరిపిన పేలుళ్ల ఘటన కేసు విషయంలో కీలక తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు వెల్ల‌డించింది. తొమ్మిది మందిని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా...
ArticlesNews

భయం గుప్పిట్లో బంగ్లా హిందువులు..!

హిందువులు పవిత్రంగా పూజలు చేసుకోవడం నేరం అయిపోతుంది.! మండపాలలో భక్తిశ్రద్ధలతో దుర్గామాతను ప్రతిష్టించి కొలిచే నవరాత్రులు భయానక కాల రాత్రులుగా మారాయి. అందంగా అలంకరించిన దుర్గామాత మండపాలను కాల్చివేసి, హిందువుల ఇళ్లను కూల్చివేసి, వస్తువులను దహనం చేస్తున్నాయి ఇస్లాం తీవ్రవాద శక్తులు....
ArticlesNews

సోదరి నివేదిత – స్వాతంత్ర్య ఉద్యమము – స్వదేశీ ఉద్యమము

కుమారి మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ తాతగారు 'హామిల్టన్' ఐర్లండులోని స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఐర్లండు ఇంగ్లండులో భాగమైనా ఆంగ్లేయ నిరంకుశ పరిపాలను వ్యతిరేకంగా ఐర్లాండులో స్వాతంత్ర ఉద్యమం 19వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. తాతగారిద్వారా ఈ ఉద్యమప్రభావం కుమారి నోబుల్ వ్యక్తిత్వంపై...
News

భారత క్రీడా అత్యున్నత పురస్కారానికి 11 మంది ఎంపిక

ఒలింపిక్స్‌ విజేత నీరజ్ చోప్రాకు చోటు న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు ఈసారి 11 మందికి ఇవ్వనున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, 34 మంది క్రీడాకారులకు అర్జున అవార్డును ప్రకటించారు....
News

క‌ర్నూలు జిల్లాలో ఘోరం… గ‌ణ‌ప‌తి విగ్రహంపై దాడి!

క‌ర్నూలు: ఏపీలోని క‌ర్నూలు జిల్లా, నంద్యాల రైల్వే స్టేష‌న్ ద‌రి పోస్టాఫీసు స‌మీపంలోని గ‌ణేషుని విగ్ర‌హాన్ని దుండ‌గులు విర‌గ్గొట్టారు. మొన్న శ్రీ‌కాకుళం జిల్లా, పాత‌ప‌ట్నంలోని జ‌రిగిన సంఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే క‌ర్నూలులోని హిందూ దేవుడి విగ్ర‌హాన్ని బుధ‌వారం రాత్రి ప‌గ‌ల‌గొట్ట‌డ‌డంపై భ‌క్తులు నిప్పులు...
News

భారత్‌పై ఆంక్షలు వద్దు… అది అమెరికాకు ముప్పు

అధ్యక్షుడు జోబైడెన్‌కు సెనెటర్ల లేఖ వాషింగ్టన్: రష్యా నుంచి ఎస్‌-400 ట్రయంఫ్‌ దూరశ్రేణి క్షిపణులను కొనుగోలు చేయకుండా భారత్‌పై ఆంక్షలు విధించొద్దని అమెరికాలో ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. ఈ మేరకు క్షిపణుల...
1 2,403 2,404 2,405 2,406 2,407 2,917
Page 2405 of 2917