News

News

అమెరికాలో పాక్ రాయబారిగా జిహాదీ నియామకం

తీవ్రంగా ఖండించిన భారతీయ అమెరికన్లు నియామకాన్ని తిరస్కరించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు విజ్ఞప్తి న్యూఢిల్లీ: అమెరికాలో పాక్‌ రాయబారిగా మసూద్‌ ఖాన్‌ నియామకాన్ని తిరస్కరించాలని భారతీయ అమెరికన్ల ఉన్నత స్థాయి బృందం అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేసింది. మసూద్‌ ఖాన్‌...
News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 8న ఏకాంతంగా జ‌రుగ‌నున్న‌ ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకొని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఏకాంతంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9 గంటల...
News

గల్వాన్ ఘర్షణలో వందలాది మంది చైనా సైనికులు మరణించారు

తేల్చిన అంతర్జాతీయ సర్వే న్యూఢిల్లీ: 2020 గల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో చైనాకు భారీ ప్రాణ నష్టం జరిగిందని ఆస్ట్రేలియాకు చెందిన ఓ పరిశోధనాత్మక వార్తాపత్రిక పేర్కొంది. కానీ, చైనా తమ వైపు తక్కువ ప్రాణ నష్టం జరిగినట్టుగా వెల్లడించిందని...
News

క్రైస్త‌వం పుచ్చుకుంటే రూ. 3 ల‌క్ష‌లు ఇస్తాం!

తంజావూరులో పారిశుద్ధ్య కార్మికులను మ‌తం మార్చేందుకు ప్ర‌య‌త్నం తంజావూరు: మత మార్పిడి ప్రయత్నాల వల్ల తంజావూరులో ఓ హిందూ బాలిక మృతి చెందడాన్ని మీడియా, డీఎంకే ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న తరుణంలో మరో సంఘ‌ట‌న చోటుచేసుకుంది. పారిశుద్ధ్య కార్మికుల‌ను ప్రలోభపెట్టి మతం...
News

తిమ్మాపూర్‌లో మావోయిస్టు హ‌తం!

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ మేర‌కు పోలీసులు ఉన్న‌తాధికారులు తెలిపారు. బస్తర్ రేంజ్ ఐజి సుందర్‌రాజ్ మాట్లాడుతూ, చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ అటవీ సమీపంలో ఆదివారం...
News

హిందూ బాలికలకు మత్తు ఇచ్చి, అపహరించి ముస్లింల అత్యాచారం!

బరేలీ(ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌): నలుగురు ముస్లింల బృందం ఇద్దరు హిందూ బాలికలకు మత్తుమందు ఇచ్చి అపహరించి, వారిలో ఇద్దరు అత్యాచారం చేశారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరూ ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు) వర్గానికి చెందినవారు. బాధితుల్లో ఒక‌రు బరేలీ నివాసి. కింద‌టి నెల 30న భోజిపురాలోని...
News

జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు!

ముంబై: జాతీయ గీతాన్ని అగౌరవపరిచిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబైలోని మజ్‌గావ్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం సమన్లు ​​జారీ చేసింది. బీజేపీ ముంబై కార్యదర్శి, న్యాయవాది వివేకానంద్ గుప్తా ఆమెపై జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు...
News

నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాల‌యానికి భ‌ద్ర‌త పొడిగింపు

ఉగ్ర నీడ దృష్ట్యా డ్రోన్లపై నిషేధం నాగపూర్: నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయానికి ఉన్న భ‌ద్ర‌త‌ను పొడిగించారు. అంతేకాకుండా సంఘ‌ ఇతర ముఖ్యమైన కార్యాలయాలపై డ్రోన్‌లు ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ మేరకు నాగపూర్ జాయింట్ కమిషనర్...
1 2,405 2,406 2,407 2,408 2,409 3,032
Page 2407 of 3032