News

పేట్రేగిపోతున్న మావోయిస్టులు.. ఒడిశాలో వాహనాల ధ్వంసం!

240views

బ‌రంపురం: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కియాముండా ప్రాంతంలో రహదారి నిర్మాణంలో ఉన్న ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను రద్దు చేయాలని లేఖ విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సమీప గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఘటనా స్థలంలో పోస్టర్​ను అతికించి వెళ్ళారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి