News

News

ఉత్తరప్రదేశ్‌లో ఆలయం ధ్వంసం!

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలోని బిల్హౌర్‌ ప్రాంతంలో ఈ నెల 15వ తేదీన దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఉదయం పూజలు చేసేందుకు భక్తులు గుమిగూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుజేపూర్‌ రోడ్డులోని ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వెళ్లిన వినోద్‌ కటియార్‌...
News

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే మృతి, గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టులతో లింకులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో రవి వర్మ, భవానీ ఇళ్లతోపాటు...
News

7,287 గ్రామాలకు 4జీ సేవలకు కేందం సన్నద్ధం

ఆంధ్రాలో మూడు జిల్లాలకు కలగనున్న సౌకర్యం న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్‌ సేవలు లేని గ్రామాలకు 4జీ సేవలు అందించడానికి కేంద్రం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44 ఆకాంక్ష(యాస్పిరేషనల్‌) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు...
News

మహమ్మద్ ముఫ్తీ సోదరుడికి సమన్లు జారీ

అక్రమ నగదు చలామణీ కేసు జ‌మ్మూ: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరుడు తస్సాదుక్ హుస్సేన్ ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం విచారణకు పిలిచింది. జమ్మూకశ్మీర్ పర్యాటక శాఖ మంత్రిగా...
News

తొలిసారిగా క్రీడ ఇన్‌స్టిట్యూట్ పురస్కారాల ప్ర‌దానం

న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్​).. అథ్లెట్లకు మొట్టమొదటిసారి ఇన్​స్టిట్యూషనల్​ పురస్కారాల‌ను ప్రదానం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మెరుగైన ప్రదర్శన చేసిన 162 మంది ఆటగాళ్లకు, 84 మంది కోచ్​లను సత్కరించింది. ఈ మేరకు రూ.85.02 లక్షల నగదును అందించింది....
News

రహదారుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశంలో మారుమూల ప్రాంతాల్లో రూ.33,822 కోట్ల వ్యయంతో.. 32,152 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద గిరిజన, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అడవులు,...
News

భర్తను నక్సల్స్ చెర నుంచి విడిపించుకున్న భార్య

అభినవ సావిత్రిగా కితాబు రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాకు విముక్తి లభించింది. తన భర్తను ఎలాగైనా విడిపించుకోవాలని సంకల్పించిన ఆయన భార్య స్థానిక జర్నలిస్టులు, సామాజికవేత్తల సాయంతో...
News

దేశంలో కొవిడ్ తగ్గుదల

కేరళలో ఉద్ధృతం, ఒకే రోజు 388 మంది మృతి తిరువ‌నంత‌పురం: దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా కొత్త కేసులు అదుపులోకి వస్తుంటే కేరళలో మాత్రం వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం కొత్తగా 6,849 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. ఒక్కరోజే 388...
1 2,375 2,376 2,377 2,378 2,379 2,916
Page 2377 of 2916