News

News

ఉప రాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం

దీటుగా స్పందించిన భారత్ న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా ఏర్పడిన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా గుర్తించదు. ఆ ప్రాంతంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించడాన్ని...
News

ఏపీలో దసరా తర్వాత ‘కోత’లు?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభం అంచుకుచేరుకుంది. దీంతో దసరా తర్వాత ప్రభుత్వం అధికారికంగా విద్యుత్‌ కోతలు అమలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్‌ శాఖ మంత్రితోపాటు అధికారులు జారీచేసిన ప్రకటనలు అటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. బొగ్గుకొరతతో రాష్ట్రంలోని అన్ని థర్మల్‌ విద్యుత్‌...
News

స్వార్థపర శక్తుల లక్ష్యం సావర్కర్‌ కాదు… జాతీయవాదం!

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ ఢిల్లీ: వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆయనను అపఖ్యాతిపాలు చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ అయితే అటువంటి ప్రయత్నాల నిజమైన లక్ష్యం ఒక వ్యక్తి కాదని, భారతీయ జాతీయవాదం అని...
News

గోమాత తలలపై సుత్తులతో మోదుతూ…

పంజాబ్‌లోని అక్రమ కబేళాపై పోలీసుల దాడి 11 మంది అరెస్టు, నిందితుల్లో ముస్లింలు, క్రిస్టియన్లు గురుదాస్‌పూర్‌: పంజాబ్‌ రాష్ట్రంలో గోవులను వధిస్తున్న అక్రమ కబేళాను పోలీసులు కనుగొన్నారు. గోవులను అతి దారుణాతి దారుణంగా చంపేస్తూ ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి...
News

హిందూ విద్యార్థులపై ముస్లింల దాడి!

‘భారత్‌ మాతాకీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు కొట్టారు మధ్యప్రదేశ్‌లో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు అగర్‌ మాల్వా: ‘భారత్‌ మాతా కీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు తోటి హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థులు దాడి చేశారు. ఈ...
News

ఆఫ్ఘన్‌లకు చేయూత ఇవ్వాల్సిందే…

జీ20 సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్ప‌డింది. అయితే, ఆర్థికంగా మాత్రం ఆఫ్ఘన్లు ఎంతో దీనావస్థలో ఉంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్ర ఆహార కొరత కారణంగా.. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న...
News

క్రైస్తవ మిషనరీల చర్యలకు అడ్డుకట్ట వేయాలని…

పల్లెలకు సిక్కు బృందాల పయనం పంజాబ్‌లో మత మార్పిళ్ళపై సర్వత్రా ఆందోళన చండీగఢ్‌: దేశ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు అకస్మాత్తుగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ(ఎస్‌జీపీసీ) సంప్రదాయం ప్రచారం ద్వారా...
News

హిందువులకు పునరావాసంతోనే కశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం

వీహెచ్‌పీ జనరల్‌ సెక్రటరీ మిలింద్‌ పరాండే న్యూఢిల్లీ: కాశ్మీర్‌ లోయలో హిందువుల పునరావాసం, స్వేచ్ఛా ఉద్యమం మాత్రమే ఉగ్రవాదాన్ని నిర్మూలించగలదని విశ్వహిందూ పరిషత్‌ పేర్కొంది. ఐదు రోజుల్లో కశ్మీర్‌ లోయలో ఏడుగురు భారతీయుల దారుణ హత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన...
1 2,373 2,374 2,375 2,376 2,377 2,869
Page 2375 of 2869