ఆ మృతులు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు!
ముస్లింలను వేరు చేసి, హిందువులను కాల్చిన ముష్కరులు జమ్మూ కశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో మృత్యువాత పడిన వారు సంగం సఫకదళ్లో ఉన్న బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పనిచేస్తున్న ఇద్దరు హిందూ టీచర్లు. జమ్మూ కశ్మీర్లో తాజాగా ఇద్దరిని ముష్కరులు బలితీసుకున్న...







