News

News

మూడు సాగు చట్టాలు రద్దు

ప్రకటించిన మోడీ పార్లమెంట్‌లో అధికారికంగా వెలువడనున్న ప్రకటన ఆందోళన విరమించాలని రైతులకు విజ్ఞప్తి న్యూఢిల్లీ: గురునానక్​ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను...
News

హరిద్వార్‌లో ఘనంగా దేవతల దీపావళి

ఉత్తరాదిలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు హ‌రిద్వార్‌: కార్తీక‌ పౌర్ణమి సందర్భంగా దేవ్​ దీపావళి వేడుకలు పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్​ హరిద్వార్‌లోని హ‌ర్ కీ పౌడీ ఘాట్​కు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి 11 వేల దీపాలు...
News

శ్రీవారి దర్శనం నిలిపివేత

భారీ వర్షంతో తిరుమల గిరులు జలమయం ఘాట్ రోడ్లపై విరిగిపడ్డ కొండ చరియలు తిరుప‌తి: కుండపోత వర్షాలకు తిరుమల గిరులు వరద నీటితో నిండిపోయాయి. మాడవీధులు వాగులను తలపించాయి. గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో...
News

కేరళ స్వయం సేవక్‌ హత్యపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్‌

తిరువనంతపురం: ‘ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయసేవక్‌ సంజిత్‌ను హత్య చేయడం చాలా దురదృష్టకరం, అత్యంత శోచనీయం. ఈ ఉగ్ర చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మరణించిన వారి కుటుంబానికి అండగా నిలుస్తాము’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌ కార్యవాహ డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య అన్నారు....
News

అత్యంత కాలుష్య నగరం పాకిస్తాన్‌లోని లాహోర్‌!

న్యూఢిల్లీ: భారతదేశంలోని ఢిల్లీ ఎక్కువ కాలుష్య నగరమని, అక్కడ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చాలా భయపడుతుంటారు. కానీ, ఢిల్లీ కంటే, అసలు ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరం ఒకటి ఉంది. అదే పాకిస్తాన్‌లోని లాహోర్‌!...
News

క్రిప్టో కరెన్సీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘ది సిడ్నీ డైలాగ్‌’ సదస్సులో వర్చువల్‌గా మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీపై ప్రధాని మోదీ తొలిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కరెన్సీ తప్పుడు వ్యక్తుల...
News

అసొంలో జోరుగా నార్కో జిహాద్!

నిందితుల వ‌ద్ద నుంచి భారీగా స‌రుకు స్వాధీనం డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ల‌ను వేటాడుతున్న పోలీసులు గౌహతి: అసొం రాష్ట్రంలో నార్కో జిహాద్ జోరుగా సాగుతోంది, రాష్ట్రంలో ఈ విషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న డ్రగ్స్ పెడ్లర్లను వేటాడే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. డ్రగ్స్‌పై...
News

ఉత్తరప్రదేశ్‌లో ఆలయం ధ్వంసం!

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలోని బిల్హౌర్‌ ప్రాంతంలో ఈ నెల 15వ తేదీన దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఉదయం పూజలు చేసేందుకు భక్తులు గుమిగూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుజేపూర్‌ రోడ్డులోని ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వెళ్లిన వినోద్‌ కటియార్‌...
1 2,374 2,375 2,376 2,377 2,378 2,915
Page 2376 of 2915