News

News

చేయి నరికి, మెడకోసి శవాన్ని వ్రేళ్ళాడదీసి…. సింఘు సరిహద్దులో అమానవీయ ఘటన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు సుదీర్ఘంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఢిల్లీలోని సింఘు సరిహద్దులో (కుండ్లి, సోనిపట్‌లో) ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. చేయి, మెడ నరికేసిన ఓ 35 ఏళ్ల గుర్తుతెలియని...
ArticlesNews

స్వాధీనత నుండి స్వతంత్రత వైపు – డాక్టర్ మోహన్ భాగవత్ ఉపన్యాసం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, శ్రీ విజయదశమి ఉత్సవం,2021 విదేశీ పాలన నుండి మనం స్వాతంత్ర్యం పొంది ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. మనకి 1947 ఆగస్ట్ 15 న స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశ రథపు పగ్గాలను మనమే చేపట్టాము....
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ సర్ సంఘచాలక్ పరమ పూజనీయ మోహన్ భాగవత్ విజయదశమి సందేశం ప్రత్యక్ష ప్రసారం

ప్రముఖ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం నేడు.1925 విజయదశమి పర్వదినపర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆవిర్భవించింది. పరమ పూజనీయ డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ నాడు సంఘాన్ని ప్రారంభించారు. దాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడూ విజయదశమి పర్వదినాన...
News

లద్దాక్ లో సైన్యంతో రాష్ట్రపతి దసరా వేడుకలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈ సంవత్సరం దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ రాజధాని నగరంలో జరిగే...
News

రైతు నిర‌స‌న‌లు ఎందుకో స్ప‌ష్ట‌త లేదు

ఆర్థిక‌ మంత్రి నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ డిసి: పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే రైతు నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ ఫలానా అంశంపై నిరసన అంటూ ఇంతవరకూ స్పష్టంగా వాళ్లు (నిరసనకారులు) చెప్పడం లేదని ఆర్థిక‌ మంత్రి నిర్మలా సీతారామన్...
News

జమ్మూ కశ్మీర్ లో జైషే మహ్మద్‌ కమాండర్ కాల్చివేత‌!

న్యూఢిల్లీ: భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద ఓ ఉగ్రవాదిని అంతం చేశాయి. మృతుడిని జైషే మహ్మద్‌ కమాండర్‌ షామ్‌ సోఫీగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం జ‌రిగింది. అంతేకాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)...
News

భారత సరిహద్దు భద్రతా దళాల అధికార పరిధి పెంపు

న్యూఢిల్లీ: సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్‌) అధికార పరిధిని విస్తృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశ సరిహద్దుల వెంట రక్షణ విధులు నిర్వహించే ఈ దళం ఇకపై పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, అసొం రాష్ట్రాలలో 50 కి.మీ.వరకు లోపలకు...
News

దుర్గాదేవికి భాగ‌వ‌త్ విశేష పూజ‌లు

నాగ‌పూర్‌: దుర్గాష్టమి సందర్భంగా ఉత్తర నాగపూర్(టేకా నాకా)లో ఉన్న మహాశక్తి దుర్గా మాత ఆలయంలోని అమ్మవారిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌.ఎస్.ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ బుధ‌వారం సంద‌ర్శించారు. అమ్మ‌వారికి విశేష పూజ‌లు చేసి, హార‌తి ఇచ్చారు. Source:...
1 2,372 2,373 2,374 2,375 2,376 2,869
Page 2374 of 2869