News

News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

రాయలసీమ, దక్షిణ కోస్తాకు వర్ష సూచన అమరావతి: దక్షిణ అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఈ నెల 29నాటికి ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 48 గంటల్లో ఇది బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు....
News

తమిళనాడులో భారీ వర్షాలు

పాఠశాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా రామేశ్వరం, మదురై సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో గురువారం 26...
News

ఏపీలో కేంద్ర బృందం పర్యటన

న్యూఢిల్లీ: వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేటి నుంచి మూడు రోజులపాటు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలు పర్యటించనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఏడుగురు సభ్యులు...
News

మిజోరంలో భూకంపం

మిజోరం: మిజోరం ఈశాన్య ప్రాంతంలోని తెంజావల్​లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది. తెంజావల్​కు 73కిలోమీటర్ల...
News

మ‌త‌మార్పిడితో దేశానికి ముప్పు!

శ్రీ త్రిపుర బగలాపతి పీఠాధిపతి కపిలేశ్వరానంద గిరి స్వామి విశాఖ‌ప‌ట్నం: త్రిపుర రాష్ట్రం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం శ్రీ త్రిపుర బగలాపతి పీఠాధిపతి కపిలేశ్వరానంద గిరి స్వామి స్థానిక మ‌త్స్య‌కార గ్రామం జాలారిపేట‌ను గురువారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా...
News

5 వేల‌ మంది అమ్మాయిలను అమ్మేసిన బంగ్లా ముస్లిం!

బంగ్లాదేశ్ నుంచి భార‌త్‌కు అక్ర‌మ ర‌వాణా బాలిక‌ల‌ను వ్య‌భిచార రొంపిలోకి నెట్టివేత‌ ‘విజయ్ కుమార్’ పేరుతో ప‌ది పెళ్ళిళ్ళు, 100 మంది గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ పేద ఇళ్ళే టార్గెట్‌, భ‌ర్త‌కు స‌హ‌క‌రించిన‌ భార్య‌ భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు భారీ సెక్స్...
News

తారాస్థాయికి క్రైస్తవ మతపిచ్చి…!

హిందువులు పూజించే పురాతన చెట్టు నరికివేత అసోంలోని కాచర్‌లో ఘటన నిందితులపై స్థానికుల ఫిర్యాదు గౌహతి: అసోం, కాచర్‌ జిల్లాలోని క్రైస్తవులకు మతపిచ్చి తారాస్థాయికి వెళ్ళిపోయినట్టుంది... కొద్ది రోజులుగా హిందువులనే లక్ష్యంగా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కటిగోరా ప్రాంతంలో హిందువులు...
News

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం పొడిగింపు

న్యూఢిల్లీ: రేషన్‌ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) గడువును మరో నాలుగు నెలలపాటు పొడిగించింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యానికి...
1 2,362 2,363 2,364 2,365 2,366 2,915
Page 2364 of 2915