News

News

భామినిలో కంప్యూటర్‌ కోర్సు సర్టిఫికేట్ల ప్రదానోత్సవం

భామిని: గ్రామీణ వికాస్‌ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా భామిని మండలం, ఘనసర గ్రామంలో కంప్యూటర్‌ కోర్సు సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో ఉచితంగా కోర్సు అందిస్తున్నారు. మొదటి లాక్‌ డౌన్‌ తరువాత నుండి ఇప్పటి వరకు సుమారు 2సం.లలో...
News

వరద బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ

తిరుపతి: ఇక్కడి సేవా భారతి కార్యకర్తలు న్యూ ఇంద్రానగర్‌లోని వరద బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీళ్లు, బ్రెడ్‌, బిస్కెట్స్‌, పాల ప్యాకెట్లు సుమారు మూడు వందల కుటుంబాలకు పంపించారు. అలాగే ఆర్‌.ఎస్‌.ఎస్‌ తిరుపతి జిల్లా కార్యకర్తలు కొండకోనల్లో ఏడు కిలోమీటర్లు నడిచి...
News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరుల హతం

క‌శ్మీర్‌: జ‌మ్మూకశ్మీర్‌ శ్రీనగర్​ ప్రాంతంలోని రాంభాగ్​లో బుధ‌వారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. Source: EtvBharat మరిన్ని...
News

ఐసిస్‌ ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ పోస్టర్‌పై ఆగ్ర‌హం!

భద్రత పెంచిన కన్నడ ప్రభుత్వం బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐఎస్‌ఐఎస్‌’ కన్ను భారత దేశంలోని హిందూ దేవుళ్ళపై ప‌డింది. ‘ఐసిస్‌’ నిర్వహిస్తున్న ఇండియా-సెంట్రిక్‌ ఆన్‌లైన్‌ ప్రచార మ్యాగజైన్‌లో శిరచ్ఛేదం చేయబడిన శివుడి విగ్రహం ఫోటోను పోస్ట్‌ చేసింది. అంతేకాదు... హిందూ...
News

భారత క్రికెటర్లు – హలాల్ మాంసం… బీసీసీఐ క్లారిటీ!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు అందించే ఆహారంలో ఎలాంటి రూపంలోనూ బీఫ్‌‌, పోర్క్‌‌ కలవకూడదని, హలాల్‌‌ చేసిన మాంసం మాత్రమే అందించాలని బీసీసీఐ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రత్యేకంగా తెలిపిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హలాల్‌‌ మాంసంను బీసీసీఐ ప్రమోట్​...
News

ఆ వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రి వర్గం ఆమోదం

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. అన్నదాతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని...
News

భార‌త్‌ ఇండో- పసిఫిక్ ఇనిషియేటివ్‌ను గుర్తించిన‌ చైనా

అంతర్జాతీయ ఒత్తిడితో నిర్ణయం బీజింగ్‌: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు తెరపైకి తెచ్చిన 'ఇండో-పసిఫిక్‌ ఇనీషియేటివ్‌'ను చైనా తొలిసారి అధికారికంగా గుర్తించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్​ వీడియో లింక్‌ ద్వారా ఆధ్వర్యం వహించిన 'ఆసియాన్‌- చైనా డైలాగ్‌ రిలేషన్స్‌'...
News

భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ

ఆమోదించిన కేంద్రం న్యూఢిల్లీ: భారత వాయుసేనకు అత్యాధునిక శాటిలైట్​ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు రూ. 2236 కోట్లతో ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జీశాట్‌-7సీ ప్రత్యేక...
1 2,364 2,365 2,366 2,367 2,368 2,915
Page 2366 of 2915