News

News

కశ్మీర్ యువతను డ్రగ్స్‌కు బానిస చేస్తున్న‌ పాకిస్తాన్

జ‌మ్ము: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్​ పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలిస్తోందని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్​ సింగ్ తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలు రవాణా చేసి స్థానిక యువతను బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, జమ్ముకాశ్మీర్ పోలీసులు...
News

అధికారంలోకి వస్తే వివాదాస్పద భూభాగాలు స్వాధీనం

నేపాల్ మాజీ ప్రధాని ఓలీ వ్యాఖ్య ఖాట్మండు: రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వివాదస్పద కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్​లను​ చర్చల ద్వారా భారత్​ నుంచి తీసుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ చైర్మన్, మాజీ ప్రధాని ఓలీ తెలిపారు. ఆ...
News

అంతర్జాతీయ విమానాలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మార్చి నుండి భారత్‌పై అంతర్జాతీయ విమానాల...
News

నేడు ఆన్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత(స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు 27వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను ఈనెల 28వ తేదీ...
News

గ్వాలియర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఘోష్‌ వాయిద్యాల ప్రదర్శన

గ్వాలియర్‌: ఇక్కడి శివపురి లింక్‌ రోడ్డులోని సరస్వతి శిశు మందిర్‌ కేదార్ధామ్‌ కాంప్లెక్స్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఘోష్‌ వాయిద్యాల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. మొదటిరోజు ఘోష్‌ వాయిద్యాలతో పాటు ఇతర వాయిద్యాలను ప్రదర్శించారు. ఘోష్‌ వాయిద్యాల(అనక్‌, పనవ, ఝాలారి, శంఖ్‌,...
News

రష్యా బొగ్గుగనిలో పేలుడు

52 మంది సజీవదహనం మాస్కో: రష్యాలోని సైబేరియాలో ఉన్న ఓ బొగ్గు గనిలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. 820 అడుగుల లోతులో జరిగిన ఈ ప్రమాదం నుంచి 239 మందిని అధికారులు...
News

అప్పుల ఊబిలో పాక్!

రూ.50 లక్షల కోట్లకు చేరిన రుణాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాక్ వెల్లడి ఇమ్రాన్ ఖాన్ పాలనలో ఆర్థిక తిరోగమనం ఇస్లామాబాద్‌: పాకిస్థాన్​ అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ పాకిస్థాన్​ స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి...
News

విదేశాలకు కొవిడ్ టీకాల ఎగుమతికి వాణిజ్య అనుమతి

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మద్దతుతో నేపాల్, తజికిస్థాన్​, బంగ్లాదేశ్, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల డోసుల కొవిషీల్డ్‌ను ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం వాణిజ్య అనుమతించింది. నేపాల్‌, తజికిస్థాన్‌లకు ఈ వారంలో కొవిషీల్డ్‌ డోసులు అందనున్నాయి. దేశంలో సరిపడా...
1 2,361 2,362 2,363 2,364 2,365 2,915
Page 2363 of 2915