News

News

మణిపూర్‌లో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి

మ‌ణిపూర్‌: ప్రపంచంలో అత్యంత ఎత్తైన స్తంభపు వంతెనను రైల్వే శాఖ మణిపుర్​లో నిర్మిస్తోంది. జిరిబామ్‌-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా.. 141 మీటర్ల ఎత్తైన స్తంభం నిర్మిస్తుండగా.. ప్రపంచంలోనే ఇది ఎత్తైన రైల్వే బ్రిడ్జ్​ పిల్లర్​గా నిలవనుందని రైల్వేశాఖ తెలిపింది. 111 కిలోమీటర్ల...
News

ఏపీలో చర్చిల నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు?

విచారణకు ఆదేశించిన కేంద్రం న్యూఢిల్లీ: ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్ని హిందూ యేతర మత సంబంధ పనులకు కేటాయించారంటూ అందిన ఫిర్యాదుపై వాస్తవ నివేదికను వెంటనే పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక...
News

బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం

బెంగ‌ళూరు: బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క‌ల‌క‌లం రేగింది. విమానం దిగిన ఇద్ద‌రు దక్షిణ ఆఫ్రికా దేశ‌స్థుల‌కు టెస్ట్ చేయ‌గా క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వాళ్ల‌ను వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లించారు. వారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉందో లేదో...
News

డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు ఇవే…

తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌యంలో వ‌చ్చే నెల డిసెంబ‌ర్‌లో విశేష ఉత్స‌వాలు జ‌రగ‌నున్నాయి. వాటి వివ‌రాల‌ను దేవ‌స్థానం అధికారులు వెల్ల‌డించారు. డిసెంబ‌రు 1 నుండి 2022, ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఋగ్వేద...
News

‘గోద్రా’ దోషి మృతి

వడోదరా: గోద్రా రైలు దహనం కేసు దోషుల్లో ఒకడైన బిలాల్​ ఇస్మాయిల్​ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతని ఆరోగ్య విషమించటంతో ఈ నెల‌ 22న నగరంలోని ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్​ గోద్రాలో 2002లో జరిగిన రైలు...
News

కొవిడ్‌పై ప్ర‌ధాని స‌మీక్ష‌

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' కలవరపెడుతున్న వేళ ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో దేశంలో...
News

రైలు పట్టాలు తొలగించిన మావోలు

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం, దంతేవాడ జిల్లా భాన్సీ, కమలూర్‌ మధ్యలో మావోయిస్టులు రైలు పట్టాలు తొలగించారు. దీంతో కిరండోల్‌ నుండి విశాఖపట్నంకి ఐరన్‌ ఓర్‌ లోడుతో వెళుతున్న రైలు పట్టాలు తప్పి 20 బోగీలు పడిపోయాయి. సాయుధులైన మావోయిస్టులు 50 నుండి...
News

డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ భేష్‌

అమెరికా, చైనా వెనుకడుగు... న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల్లో భారతదేశం అమెరికా, చైనాల కంటే ముందంజలో ఉంది. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఫైనాన్షియల్‌ ఒలంపిక్స్‌లో ప్రపంచంలో మరే దేశానికి అందనంత ఎత్తులో భారత్‌ ఉందంటూ ఆయన...
1 2,360 2,361 2,362 2,363 2,364 2,915
Page 2362 of 2915