News

News

బంగ్లాదేశ్ గ్రామాల్లో హిందువులను తరిమికొట్టాలని నినాదాలు!

ఢాకా: బంగ్లాదేశ్‌లోని అక్క‌డి ముస్లింలు హిందూ స‌మాజంపై క‌న్నేశారు. ఆ దేశం నుంచి హిందువుల‌ను త‌రిమివేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో చోటుచేసుకున్న హిందూ వ్యతిరేక అల్లర్ల మూడో రోజున ప‌క్కా ప్ర‌ణాళిక‌తో మైక్ ద్వారా గ్రామాల్లో హిందువుల‌ను త‌రిమికొట్టాల‌ని నినాదాలు...
News

హైపర్‌సోనిక్‌ జాబితాలో భారత్​

న్యూఢిల్లీ: హైపర్‌సోనిక్‌ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న అతికొద్ది దేశాల సరసన భారత్​ కూడా చేరింది. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్‌ ఓ నివేదిక పేర్కొంది. ఈ సాంకేతికత కోసం రష్యాతో చేతులు కలిపిందని తెలిపింద‌ని పేర్కొంది. ధ్వని కన్నా అనేక రెట్లు...
News

కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకారి మండల్‌ బైఠక్‌

నాగ్‌పూర్‌: కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లా, మాధవ్‌ నగర్‌లోని రాష్ట్రోత్తన విద్యా కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ కార్యకారి మండల్‌(ఏబీకేఎం) బైఠక్‌ జరగనుంది. ఈ మేరకు సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఒక ప్రకటనలో...
News

తైవాన్‌పై దాడిచేస్తే తొక్క తీస్తాం!

చైనాకు అమెరికా హెచ్చరిక వాషింగ్టన్‌: చైనా ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం ఎంతకైనా తెగిస్తుంది. భారత్‌ లాంటి బలమైన దేశాలు చైనాకు దీటుగా బదులిస్తూ ఉండగా.. తైవాన్‌ వంటి చిన్న దేశాలు ప్రపంచ దేశాల సాయం కోసం నిరీక్షిస్తున్నాయి. తాజాగా చైనాను...
News

నక్కిన తీవ్రవాదుల కోసం ముమ్మర వేట!

కశ్మీర్‌: పూంచ్‌ అడవుల్లో నక్కిన తీవ్రవాదుల కోసం భారత భద్రతా దళాలు ముమ్మంగా వేట కొనసాగిస్తున్నాయి. సుమారు నాలుగు వేల మంది జవాన్లు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నెలలో తొమ్మిది మంది భారత సైనికులు కశ్మీర్‌లో వీరమరణం పొందినప్పటి నుండి,...
News

చైనా బొమ్మల్లో విష పదార్థాలు!

హెచ్చరించిన అమెరికా వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్​లో మేడ్​-ఇన్​-చైనా బొమ్మలను అధికారులు సీజ్​ చేశారు. బొమ్మలను ప్రమాదకర రసాయనాలతో కోటింగ్​ చేసినట్టు గుర్తించారు. ఇలాంటి బొమ్మలు భారత్​లో భారీ సంఖ్యల్లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో హాలీడే సీజన్​లో పిల్లలకు ఆటవస్తువులు ఆన్​లైన్​లో...
News

చైనాతో పదమూడో దఫా చర్చలు విఫ‌లం

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చైనాతో జరిగే ప్రతి చర్చలో సానుకూల ఫలితాలను భారత్​ ఆశించకూడదని ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణె తెలిపారు. చర్చలు సాగుతున్నంత కాలం.. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు నెమ్మదిగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. భారత్​-చైనా మధ్య...
News

తిరుమల దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమ‌ల‌: తిరుమల తిరుపతి భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ మెరుగైన సేవలను అందిస్తోంది.  ఈ రోజు రూ.300 దర్శన టికెట్ల నవంబర్‌, డిసెంబర్‌ కోటాను విడుదల చేసింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించి కోటాలో భాగంగా ఈ రూ.300 దర్శన...
1 2,363 2,364 2,365 2,366 2,367 2,870
Page 2365 of 2870