News

News

ఆంధ్ర-ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం

ఇచ్ఛాపురం: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కొఠియా ప్రాంతంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన 15 మందికి కొరాపుట్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ నోటీసులు జారీ...
News

రాయలచెరువు కథనాన్ని శ్రీవారి ఆలయం ఫోటోతో ప్రచురించిన ఆంగ్ల పత్రిక

ఖండించిన తితిదే తిరుప‌తి: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫొటో జత చేయడం సరైంది కాదని టీటీడీ బుధవారం ఓ ప్రకటన విడుద‌ల చేసింది....
News

పాక్‌లో పెట్రో డీలర్ల సమ్మె… రోడ్డెక్కని వాహనాలు

ఇస్లామాబాద్‌: ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా గురువారం పెట్రోలు బంకులను మూసివేశారు. తమ కమీషన్ పెంచనందుకు నిరసనగా పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల సంఘం సమ్మెకు దిగింది. గురువారం ఉదయం ఆరు గంట‌ల‌ నుంచి దేశంలోని అన్ని పెట్రోలు...
News

యూరప్‌లో 11 శాతం అధికంగా కరోనా కేసులు

ఆఫ్రికాలో గణనీయంగా తగ్గుదల ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డి ఐక్య‌రాజ్య‌స‌మితి: యూరప్​లో కరోనా ఉద్ధృతి మళ్ళీ పెరుగుతోంది. గతవారం 11 శాతం అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం అధికంగా కేసులు పెరిగాయని వెల్లడించింది. వచ్చే...
News

దివాళా స్థితిలో పాక్‌ ప్రభుత్వం!

ప్రధాని ఇమ్రాన్‌ ఆందోళన ఇస్లామాబాద్‌: దేశాన్ని నడిపేందుకు నిధులు లేవని పేర్కొంటూ దివాళా పరిస్థితుల్లో ఉన్నట్టు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. విదేశీ రుణాలు ఎక్కువ అయ్యాయని, ఇదే సమయంలో దేశంలో పన్నుల నుంచి వచ్చే ఆదాయం...
News

2024 ప్రారంభం కల్లా భారత్‌లో స్వదేశీ 6జీ వ్యవస్థ

న్యూఢిల్లీ: త్వరలోనే భారత్‌లో స్వదేశీ విధానంలో తయారు చేసిన 6జీ వ్యవస్థ అందుబాటులోకి రానుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2023 చివరికి లేదా 2024 ప్రారంభంలో స్వదేశీ 6జీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం...
News

ఆసియా బ్యాంక్ నుంచి రుణం తీసుకోనున్న‌ భారత్

ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు వినియోగం న్యూఢిల్లీ: భారత్​లోని 13 రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం, ఆసియా డెవ‌లప్​మెంట్​ బ్యాంక్​ నుంచి సుమారు 300 బిలియన్​ డాలర్లు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు...
News

తిరుమల ఘాట్ రోడ్‌లో కొండచరియలు విరిగి పడకుండా చర్యలు

తిరుప‌తి: తిరుమలలో చెన్నై ఐఐటీ నిపుణుల బృందం పర్యటించింది. తిరుమలలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌ రోడ్లతో పాటూ.. కొండపైన పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు...
1 2,363 2,364 2,365 2,366 2,367 2,915
Page 2365 of 2915