News

News

మంచి నీటి సరఫరానే జల జీవన్ మిషన్ లక్ష్యం

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటి అందించేందుకు ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ అసలు ఉద్దేశం సాకారం అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లద్దాఖ్‌ మహిళ ఈ పథకం ద్వారా జీవితం ఎంత...
News

విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకలు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకా సర్వీసులు ప్రారంభించే దిశగా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పనులు పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ...
News

త్రిపురలో దూసుకుపోతున్న బీజేపీ!

తృణమూల్‌కు రెండోస్థానం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు త్రిపుర: త్రిపురలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. దీంతో పశ్చిమ బెంగాల్‌తోపాటు త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న తరుణంలో గట్టి...
News

మదర్సాలోని బాలికపై మౌల్వీ అత్యాచారం!

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దాద్రా నగర్‌ హవేలీ: ఇక్కడి సిల్వాస్సాలోని మదర్సా హాస్టల్‌లో చదువుతున్న ఓ బాలికపై మదర్సా మౌల్వీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు మౌల్వీ షేక్‌ మహ్మద్‌ తారీఖ్‌ను పోస్కో...
News

దేశ విభజనకు కారణం హిందువులం అన్న భావన లేకపోవడమే..

ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్య గ్వాలియర్: "హిందువులు లేకుండా భారతదేశం లేదు. భారతదేశం లేకుండా హిందువులు లేరు. హిందువులను, భారతదేశాన్ని విడదీసి చూడలేం. కానీ తాము హిందువులం అన్న భావాన్ని చాలా మంది మరిచిపోయారు. వారు హిందువులు కారని...
News

వైద్యం కోసం పాశ్చాత్యులు భారత్ వైపు చూపు

న్యూఢిల్లీ: భారత్‌లో నాణ్యమైన వైద్యసేవలు చౌకగా లభిస్తుండటంతో పాశ్చాత్యుల్లో అనేక మంది భారత్ బాట పడుతుంటారు. దీన్నే మెడికల్ టూరిజం అని అంటారు. విదేశీయులు అత్యధికంగా ఎంచుకునే గమ్యస్థానాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లోని ప్రముఖ...
News

నెల్లూరు, కడప జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, చెజర్ల, సంగం, ఏయస్ పేట మండలాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తుండగా..ఈ వర్షాలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండ‌గా, కడపలో తెల్లవారుజాము...
News

పలాసలో 108 అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు

ప‌లాస‌: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 108 అంబులెన్స్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి అంబులెన్సు డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటప‌డ్డారు. అంబులెన్స్‌ను రైలు దాదాపు 100 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. ఓ రోగిని తీసుకొచ్చేందుకు...
1 2,359 2,360 2,361 2,362 2,363 2,915
Page 2361 of 2915