News

News

క‌ర్నూలు జిల్లాలో ఘోరం… గ‌ణ‌ప‌తి విగ్రహంపై దాడి!

క‌ర్నూలు: ఏపీలోని క‌ర్నూలు జిల్లా, నంద్యాల రైల్వే స్టేష‌న్ ద‌రి పోస్టాఫీసు స‌మీపంలోని గ‌ణేషుని విగ్ర‌హాన్ని దుండ‌గులు విర‌గ్గొట్టారు. మొన్న శ్రీ‌కాకుళం జిల్లా, పాత‌ప‌ట్నంలోని జ‌రిగిన సంఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే క‌ర్నూలులోని హిందూ దేవుడి విగ్ర‌హాన్ని బుధ‌వారం రాత్రి ప‌గ‌ల‌గొట్ట‌డ‌డంపై భ‌క్తులు నిప్పులు...
News

భారత్‌పై ఆంక్షలు వద్దు… అది అమెరికాకు ముప్పు

అధ్యక్షుడు జోబైడెన్‌కు సెనెటర్ల లేఖ వాషింగ్టన్: రష్యా నుంచి ఎస్‌-400 ట్రయంఫ్‌ దూరశ్రేణి క్షిపణులను కొనుగోలు చేయకుండా భారత్‌పై ఆంక్షలు విధించొద్దని అమెరికాలో ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. ఈ మేరకు క్షిపణుల...
News

పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం దిశగా ప్రయత్నాలు

భారత వైమానిక దళ ఉన్నతాధికారి ఆసక్తికర వ్యాఖ్యలు న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​ ఏదో ఒక రోజు వశం చేసుకుంటుందని వాయుసేన ఉన్నతాధికారి, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్​ ఎయిర్ మార్షల్​ అమిత్ దేవ్​ అన్నారు. ప్రస్తుతానికి పీవోకే గురించి...
News

నేటి నుంచి భారత్- ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు

న్యూఢిల్లీ: నేటి నుంచి 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులు జరగనున్నాయి. ఆగ్నేయాసియాకు చెందిన ఇండోనేసియా, పిలిప్పిన్స్​, సింగపూర్​, థాయి​లాండ్​, బ్రూనై, వియత్నాం, లావోస్​, మయన్మార్​, కంబోడియా ఉన్న ఈ కూటమిలో.. భారత్​, చైనా, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వామ్య​ దేశాలుగా...
News

తూర్పు ఆసియా సదస్సులో మోడీ ప్రసంగం

బ్రూనై: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బహిరంగ స్వేచ్ఛ, సమ్మిళిత వృద్ధే భారత్​ కర్తవ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బ్రూనైలో నిర్వహించిన 16వ తూర్పు ఆసియా కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వివిధ దేశాలతో అంతర్జాతీయ నిబంధనలకు...
News

అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం

చైనా డాంగ్ ఫ్ంగ్ క్షిపణికి పోటీగా ప్రయోగం భువ‌నేశ్వ‌ర్‌: చైనా వద్ద ఉన్న 12వేల నుంచి 15వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే డాంగ్‌ఫెంగ్‌-41 క్షిపణికి పోటీగా అణ్వాయుధ సామర్ధ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా భారత్‌ అగ్ని-5ను అభివృద్ధి చేసింది. 17 మీటర్ల పొడవుండే...
News

సరిహద్దు వివాదం పరిష్కారం వరకు చైనాతో చర్చలు

రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టీకరణ న్యూఢిల్లీ: లద్దాఖ్​ సరిహద్దు ప్రతిష్టంభన అంశంపై శాంతియుత పరిష్కారం కోసం చైనాతో చర్చలు కొనసాగుతాయని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టం చేశారు. సరిహద్దు రక్షణకు భారత సైన్యం దృఢనిశ్చయంతో ఉందన్నారు. దేశ భద్రతా...
News

చైనా అప్పుల ఊబిలో పాకిస్తాన్‌!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఇప్పటికే అప్పుల పాలైన దేశం. ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా అప్పు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది! ఇస్లామిక్‌ దేశాలు కూడా పాక్‌ అంటే ముఖం చాటేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్‌కు అన్నింటికి చైనానే దిక్కు అన్నట్టుగా ఉంది. అయితే, ఇందులో...
1 2,357 2,358 2,359 2,360 2,361 2,870
Page 2359 of 2870