News

News

అమెరికాలోని హ్యూస్టన్‌లో గాంధీ మ్యూజియం ప్రారంభం

మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించిన అహింసా సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌ నగరంలో గాంధీ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. ఇతర భవనాలకు అనుబంధంగా కాకుండా ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ మ్యూజియం...
News

భారత్‌ నుంచి దౌత్యవేత్తలను తరలించిన కెనడా

ఈ నెల 10 లోగా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని ఇటీవల భారత ప్రభుత్వం ఆ దేశానికి భారత్‌ సూచించిన నేపథ్యంలో తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించింది.ఈ నేపథ్యంలో భారత్‌లోని తమ దౌత్యవేత్తలను సింగపూర్‌, కౌలాలంపూర్‌కు కెనడా తరలించినట్టు...
News

త్వరలోనే అందుబాటులోకి వందేభారత్‌ సాధారణ రైళ్లు

వందేభారత్‌ రైళ్లు విజయవంతం కావడంతో రైల్వే శాఖ సాధారణ ప్రజలకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకునే పూర్తి ఏసీతో ఉండే వందేభారత్‌ రైలు ఎక్కాలని సామాన్య జనానికి...
News

ఆసియా క్రీడల్లో 100 పతకాలతో భారత్ కొత్త చరిత్ర

ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి శత పతకాలు సాధించింది. ఇవాళ మహిళల కబడ్డీ ఫైనల్‌లో చైనీస్‌ జట్టును చిత్తు చేస్తూ భారత్‌ స్వర్ణంతో మెరిసింది. అలాగే ఆర్చరీ ఈవెంట్‌లో మొత్తం నాలుగు పతకాలను భారత్‌...
News

అక్టోబర్‌ 15–23 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ; టీటీడీ ఈవో

అక్టోబర్‌ 15–23 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిన్న జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు ఈవో సమాధానమిచ్చారు. నవరాత్రి...
News

ఆసియా క్రీడల్లో 90కి చేరిన భారత్ పతకాల సంఖ్య

ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తొలిసారి మూడంకెల పతకాలను సాధించే దిశగా దూసుకుపోతోంది. ఈసారి ‘వంద’ పతకాలే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగారు.భారత్‌కు ఇవాళ నాలుగు పతకాలు వచ్చాయి. ఒక్కటి మినహా మిగతావన్నీ కాంస్య పతకాలు కావడం గమనార్హం. రికర్వ్‌...
News

ఇరాన్‌కు చెందిన నర్గేస్‌ మొహమ్మదికు నోబెల్‌ శాంతి బహుమతి

2023 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గేస్‌ మొహమ్మదిని వరించింది. నర్గేస్‌ మొహమ్మది.. ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఆమెను...
News

జ్ఞానవాపీ మసీదు శాస్త్రీయ సర్వే గడువు పొడిగింపు

ఉత్తరప్రదేశ్ లోని జ్ఞానవాపీ మసీదులో నిర్వహిస్తున్న శాస్త్రీయ సర్వే గడువును మరో నాలుగు వారాలు పొడిగిస్తున్నట్టు వారణాసిలోని ఓ కోర్టు తెలిపింది. ఇక ఇంతకు మించి గడువును పెంచలేమని వెల్లడించింది. వాస్తవానికి పురావస్తు శాఖ ఈ నెల 6న నివేదికను సమర్పించాలి.అయితే...
1 1,848 1,849 1,850 1,851 1,852 3,043
Page 1850 of 3043