News

News

రామమందిర నిర్మాణానికి రూ.900కోట్ల ఖర్చు!.. 5లక్షల గ్రామాల్లో రాముని అక్షతలు పంపిణీ.. 10లక్షల మందికి..

Ayodhya Ram Mandir Budget: ఉత్తర్ప్రదేశ్.. అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి 2023 మార్చి వరకు రూ.900 కోట్లు ఖర్చు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 2023 మార్చి 31వ...
News

యుద్ధం ఎఫెక్ట్‌ ; ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కేంద్రం సూచనలు

ఇజ్రాయెల్‌ దేశంపై మెరుపుదాడికి దిగిన హమాస్‌ మిలిటెంట్లను ఆ దేశం దీటుగా ఎదుర్కొంటోంది. దీంతో ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత పౌరులకు అక్కడి భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అనవసరంగా బయటకు...
News

సిక్కిం ఆకస్మిక వరదల్లో అంతకంతకూ పెరుగుతున్న మరణాలు

ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బర్స్ట్‌తో సిక్కిం రాష్ట్రం కకావికలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన కుంభవృష్టి వర్షం, చుంగ్‌తాంగ్‌ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో తీస్తా నదికి భారీ వరద పోటెత్తింది. దీంతో బుధవారం...
News

హిందూ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌పై దృష్టి సారించి, చ‌ర్య‌లు తీసుకోవాలి : హిందూ వాహిని ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాల క‌న్వీన‌ర్

తెలుగు రాష్ట్రాల్లో హిందువుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను, స‌నాత‌న హిందూ ధ‌ర్మానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న కార్య‌క‌లాపాల‌ను అరిక‌ట్టాల‌ని, అలాగే రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌లు హిందూ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌పై దృష్టి సారించి వాటిని ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సౌంద‌ర రాజ‌న్ కు...
News

అసభ్య పోస్టులను ఉపేక్షించం.. ఎక్స్, యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు కేంద్రం హెచ్చరిక

భారతదేశంలోని తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పిల్లల లైంగిక వేధింపుల విషయాలను తొలగించాలని ప్రభుత్వం సామాజిక మాధ్యమాలైన ఎక్స్ గతంలో ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఎలక్ట్రానిక్స్ అండ్...
News

రాజస్థాన్‌లో మొదటి వారసత్వ రైలు ప్రారంభం

రాజస్థాన్‌లో మొదటి హెరిటేజ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 150 ఏళ్లనాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ రైలు పాలీ జిల్లాలో మార్వార్ ప్రాంతం నుంచి ఖామ్లిఘాట్‌ వరకు ప్రయాణించనుంది. ప్రముఖ చారిత్రక ప్రదేశాలను కలుపుతూ పర్యటన...
News

హిందూ వివాహాలపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

హిందూ వివాహాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వివాహంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడడుగులు, ఇతర సంప్రదాయ తంతు నిర్వహించకుండా జరిగే హిందూ వివాహం చెల్లుబాటు కాబోదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా...
News

పుష్పాలంకృతుడైన కాణిపాక వరసిద్ధుడు

చిత్తూరు జిల్లాలోని కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా పూలంగిసేవ పురస్కరించుకుని స్వామివారు శుక్రవారం రాత్రి పుష్పాలంకృతులై భక్తులను కనువిందు చేశారు. ఉత్సవ ఉభయదారులచే స్వామివారి మూలవిగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. మూలవిరాట్టు, అంతరాలయం, మహా మండ పం, మూషిక...
1 1,847 1,848 1,849 1,850 1,851 3,043
Page 1849 of 3043