News

News

సూర్యవంశ తిలకుడి ప్రతిష్ఠ వేళ.. సౌర నగరంగా మారనున్న అయోధ్య

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయం జనవరి నాటికి ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. అదే ముహూర్తానికి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి సౌర నగరంగా అయోధ్య అవతరించనుంది. యూపీ కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ-యూపీఎన్‌ఈడీఏ ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు....
News

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు… భారత్ పై ప్రభావం ఉంటుందన్న ఆర్థికవేత్తలు

ఇజ్రాయెల్ పై హమాస్ ఇస్లామిక్ మిలిటెంట్లు మెరుపుదాడులకు పాల్పడి 400 మందికి పైగా పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. నిన్న కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేల రాకెట్లు ప్రయోగించిన హమాస్... పారాగ్లైడర్లతో పెద్ద సంఖ్యలో మిలిటెంట్లను ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశపెట్టింది....
News

అమృత్సర్ లో హెరాయిన్, ఓపియం ప్యాకెట్లతో కూడిన పాక్ డ్రోన్‌.. బీఎస్‌ఎఫ్ స్వాధీనం

అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని అమృత్‌సర్‌లోని ఒక గ్రామం శివార్లలో రెండు హెరాయిన్ మరియు నల్లమందు ప్యాకెట్లతో పాటు డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. పక్కా సమాచారం మేరకు బీఎస్‌ఎఫ్ జవాన్లు అమృత్‌సర్‌లోని హర్డో రాత్తాన్ గ్రామంలో తనికీలు నిర్వహించారు. ఈ సెర్చ్...
News

ఎయిర్ ఫోర్స్ డే రోజున వైమానిక దళంలో చేరిన మొదటి బ్యాచ్ అగ్నివీర్స్, మహిళా అగ్నివీర్లు.

వైమానిక దళం 91వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మరో కొత్త అధ్యాయం చేరింది. ఈరోజు భారత వైమానిక దళం కొత్త జెండాను అందుకుంది. 72 ఏళ్ల తర్వాత ఈ మార్పు జరిగింది. కవాతు సందర్భంగా ఎయిర్‌స్టాఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్...
News

ఈ ఏడాది గ్రహణం తర్వాత నవరాత్రులు ప్రారంభం.. కలశ స్థాపన శుభ సమయం, పూజ విధానం ఏమిటంటే..

హిందువుల అతి పెద్ద పండుగల్లో ఒకటైన నవరాత్రులను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సమన్వయంతో దుర్గాదేవిని తొమ్మిది రూపాలుగా తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తారు. నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూమిపైకి వచ్చి ప్రతి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. ఈ...
News

కొండ గుహలో యోగి ఆదిత్యనాథ్

డెహ్రాడున్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. ఇది ఆయన సొంత రాష్ట్రం. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. కేంద్ర ప్రాంతీయ మండలి సమావేశంల పాల్గొనడానికి ఉత్తరాఖండ్‌కు వచ్చారాయన. శనివారం సాయంత్రం ఆయన డెహ్రాడున్‌కు చేరుకున్నారు. ఉత్తరాఖండ్...
News

శ్రీకాళహస్తి మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు రంగం సిద్ధం.. రూ. 300 కోట్ల ఖర్చుతో 3 దశల్లో అమలు..

శివుడు.. శ్రీకాళహస్తీశ్వరుడిగా అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా కొలువైన కాళహస్తి ఆలయం త్వరలోనే సరికొత్త హంగులు, అందాలు సంతరించుకుని, సకల సౌకర్యాలతో భక్తులకు అందుబాటులోకి రానుంది. ఎన్నాళ్లో వేచిన సమయం దగ్గర పడింది. ఎట్టకేలకు శ్రీకాళహస్తి ఆలయంలో మాస్టర్ ప్లాన్ అమలుకు రంగం...
1 1,846 1,847 1,848 1,849 1,850 3,043
Page 1848 of 3043