News

News

₹2వేల నోట్లకు రేపే డెడ్‌లైన్‌.. ఇంకా ₹12 వేల కోట్లు పెండింగ్‌

రెండు వేల నోట్ల (2000 Notes) మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగియనున్న వేళ ఆర్‌బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది. ఇంకా రూ.12వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత...
News

నాగపూర్ విజయదశమి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా శంకర్ మహదేవన్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. నాగపూర్‌లోని రేషిమ్‌బాగ్‌లో అక్టోబర్ 24 నిర్వహించే బహిరంగ సాంస్కృతిక కార్యక్రమంలో...
News

ఢిల్లీలో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం నడుస్తోందన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ

ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని మూసివేసేత పై విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరిందమ్ బాగ్చీ స్పందించారు. ఢిల్లీలో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం నడుస్తోందని స్ఫష్టం చేసారు. ఢిల్లీలోని ఎంబసీ, ముంబై, హైదరాబాద్‌లోని కాన్సులేట్‌లలో పనిచేస్తున్న ఆఫ్ఘన్ దౌత్యవేత్తలతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని...
News

కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన కాణిపాక గణనాథుడు

చిత్తూరు జిల్లాలోని కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ప్రత్యేకోత్సవాల్లో ఉభయ దేవేరులతో కలసి స్వామివారు గురువారం రాత్రి కల్పవృక్ష వాహనంపై కాణిపాకం పురవీధుల్లో విహరించారు. వేకువజామున స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు....
News

అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించనున్న ఇస్రో!

రానున్న కాలంలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు భారత్ సిద్ధమవుతోందని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. భవిష్యత్తులో వివిధ రకాల మిషన్లు చేపట్టబోతున్నట్టు తెలిపారు. స్పేస్ స్టేషన్, దీర్ఘకాలం ప్రయాణించగలిగే మానవసహిత స్పేస్ ఫ్లైట్ ఆ జాబితాలో...
News

గగన్‌యాన్‌ సన్నాహకాల్లో భాగంగా నెలాఖరులో తొలి అబార్ట్‌ పరీక్ష

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయని.. విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌ ఎస్‌.ఉన్నికృష్ణన్‌ తెలిపారు.ఇందులో భాగంగా యాత్ర మధ్యలో అవసరమైతే వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునేందుకు...
News

హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్న రష్యా పౌరులు

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని అఖండ్‌ పరమానంద్‌ ఆశ్రమంలో రష్యాకు చెందిన మూడు జంటలు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాయి. 50 మంది రష్యా పౌరులు ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హరిద్వార్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో...
1 1,849 1,850 1,851 1,852 1,853 3,043
Page 1851 of 3043