News

News

భారత్ లో కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలి : విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత్ - కెనడాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతల నేపధ్యంలో దేశంలో పెద్ద సంఖ్యలో కెనడా దౌత్యవేత్తలు ఉండటం, అంతర్గత వ్యవహారాల్లో వారి నిరంతర జోక్యం దృష్ట్యా, దేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని.. రెండు దేశాలకు సమాన సంఖ్యలో దౌత్యవేత్తలు...
News

నార్వే రచయిత జాన్‌ ఫోసెకు ఈ ఏడాది సాహిత్య నోబెల్‌

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాలలో 2023 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్‌ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ వరించింది. ఆయన తన వినూత్న నాటకాలు, గద్యాలు.. మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా...
News

సిక్కింలో ఆకస్మిక వరదలు ; 14 మంది మృతి.. 102 మంది గల్లంతు

ఆకస్మిక వరదలతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం అతలాకుతలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో లాచెన్‌ లోయలోని తీస్తా నది కి భారీగా వరద వచ్చి చేరడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో...
News

త్రిపురలోని తిరుగుబాటు సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

త్రిపురలో దేశ సార్వభౌమత్వానికి, సమైక్యతకు వ్యతిరేకంగా దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న తిరుగుబాటు గ్రూపులైన, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర-ఎన్‌ఎల్‌ఎఫ్‌టి, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్-ఎటిటిఎఫ్ లపై ఐదేళ్ల నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిషేధం...
News

లోక కళ్యాణమే భారతీయ తత్వం – రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్

రష్మీ సమంత్ రచించిన ఏ హిందూ ఇన్ ఆక్స్‌ఫర్డ్ పుస్తకాన్ని ఢిల్లీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ విడుదల చేశారు. యువతలో పోరాట స్ఫూర్తి నింపేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని.....
News

ఆంధ్రా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా వంద చర్చిల ప్రతినిధి!

నిబంధనలు అన్నింటిని గాలికి వదిలేసి, అడ్డదిడ్డంగా వందకు పైగా చర్చిలకు ప్రాతినిధ్యం వహించే ఒకరిని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న జేమ్స్‌ స్టీఫెన్‌ ఇప్పటికే వర్సిటీలో డాక్టర్‌ బీఆర్‌...
News

కెనడాలో హిందూ స్టూడెంట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రథయాత్ర

కెనడాలోని టొరంటో, అంటారియోలో అంటారియో కాలేజ్ ఆఫ్ ఆర్ట్ & డిజైన్ యూనివర్శిటీ -OCAD, టొరంటో విశ్వవిద్యాలయంలోని హిందూ స్టూడెంట్స్ కౌన్సిల్-HSC సంస్థల ఆధ్వర్యంలో హిందూఫోబియాకు వ్యతిరేకంగా నిర్వహించిన రథయాత్ర ఉత్సవానికి 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. క్యాంపస్ నుండి OCAD...
News

ఆసియా క్రీడల్లో 80కి చేరిన భారత్‌ పతకాల సంఖ్య

2023 ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా బంగారు పతాకాన్ని సాధించాడు. ఇదే ఈవెంట్‌లో కిషోర్‌ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్‌ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌.....
1 1,850 1,851 1,852 1,853 1,854 3,043
Page 1852 of 3043