News

ArticlesNews

సంఘ ప్రచారక్‌లు సాధుసంతులతో సమానం: క్రైస్తవ సంగీత విద్వాంసుడు

‘‘కులం, మతం అనే సంకెళ్ళలో ఆర్ఎస్ఎస్ చిక్కుకోలేదు. వారి దృక్పథం ఉదారమైనది, ఆ సంస్థ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తుంది’’ అన్నారు మళయాళీ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ సంగీత విద్వాంసుడు మేచేరీ లూయీ ఊసెప్పచన్. దసరా పండుగ రోజు త్రిశూర్‌లో జరిగిన రాష్ట్రీయ...
NewsProgramms

నంద్యాలలో సంఘ్ విజయదశమి ఉత్సవం

నంద్యాల జిల్లాలోని స్థానిక శ్రీ రామకృష్ణా డిగ్రీ కాలేజి ఆవరణలోని వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవమైన విజయదశమి ఉత్సవం స్ఫూర్తిదాయకంగా జరిగింది.జిల్లా సంఘచాలక్ చిలుకూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా విశ్రాంత ఆంధ్రా...
News

యూపీలోని బహ్‌రాయిచ్‌లో అల్లర్లు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్‌రాయిచ్‌లో దుర్గా దేవి విగ్రహం నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవలు సోమవారం మరింత భగ్గుమన్నాయి. ఆదివారం 22 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఆగ్రహించిన పలువురు కర్రలు, ఇనుప రాడ్లతో వీధుల వెంట తిరుగుతూ పలు...
News

వైభవంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా సాగుతోంది. అమ్మవారి సిరిమానోత్సవం తిలకించేందుకు వేలాది మంది భక్తులు విజయనగరం చేరుకోవడంతో వీధులు జనసంధ్రంలా మారాయి. అమ్మవారి ప్రతిరూపంగా పూజారి బంటుమిల్లి వెంకట్రావు సిరిమాను అధిరోహించారు. తెల్లటి ఏనుగు రథం,...
News

‘బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు’: మళ్లీ నోరుపారేసుకున్న కెనడా

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మను చేర్చి న్యూదిల్లీతో కయ్యానికి కాలుదువ్విన కెనడా (Canada).. తాజాగా మళ్లీ నోరుపారేసుకుంది. ఈసారి గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును తెర పైకి...
News

సికింద్రాబాద్ మోండామార్కెట్ అమ్మవారి ఆలయంలో విగ్రహం ధ్వంసం : పరిస్థితి ఉద్రిక్తం

సికింద్రాబాద్ మోండామార్కెట్ వద్ద నున్న ముత్యాలమ్మ వారి దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ...
News

శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ.. 5, 6, 7 రోజుల ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు ఈ వివరాలు వెల్లడించారు. అయ్యప్ప మాలధారుల కోసం...
News

పకడ్బందీగా ‘కార్తిక’ ఏర్పాట్లు

శ్రీశైల మహాక్షేత్రంలో నవంబరు 2 నుంచి డిసెంబరు 1వ తేది వరకు నిర్వహించే కార్తీక మాసోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవస్థాన ఈఓ డి.పెద్దిరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు....
1 1,288 1,289 1,290 1,291 1,292 3,074
Page 1290 of 3074