News

ArticlesNews

సిరులతల్లి సిరిమానోత్సం.. చూసొద్దాం రా రండి

ఒకప్పుడు గ్రామదేవత. ఇప్పుడామె ప్రజలందరి దేవత.విజయనగరం పైడితల్లి కీర్తి ఎల్లలుదాటింది. పసిడితల్లి కరుణా కటాక్షాల కోసం ఎక్కడెక్కడి నుంచో సిరిమాను పండగ నాటికి విజయనగరం చేరుకుంటారు. సిరిమాను రథం ఊరేగింపు ప్రారంభమయ్యేసరికి మూడులాంతర్లు, రాజా బజారు, కోట కూడలికి చేరుకుంటారు. పూజారి...
News

తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాల రద్దు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో తిరుమలలో భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల తయారీ కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం -టిటిడి కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు.తిరుమలో విపత్తు నిర్వహణ ప్రణాళికపై టిటిడి అధికారులతో...
ArticlesNews

భూముల ఆక్రమణకు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలపై నిరసన

కేరళలోని మునంబం బీచ్ వద్ద భూమిని లాగేసుకోడానికి వక్ఫ్‌బోర్డ్‌ చేస్తున్న ప్రయత్నాల మీద తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు, హిందూ సంస్థలు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బీచ్ దగ్గరి ప్రభుత్వ భూమి స్థితి గురించి వక్ఫ్ బోర్డ్...
News

దుర్గా నిమజ్జనం ఊరేగింపు మీద రాళ్ళదాడి, పోలీసులు సహా డజనుమందికి గాయాలు

బిహార్‌లోని సీతామఢి జిల్లా బెల్‌సండ్‌ గ్రామంలో శరన్నవరాత్రుల ముగింపు తర్వాత దుర్గామాత మూర్తి నిమజ్జనం సందర్భంగా శనివారం సాయంత్రం ఊరేగింపు చేపట్టారు. ఆ ఊరేగింపు మీద కొంతమంది దుండగులు రాళ్ళురువ్వి దాడిచేసారు. ఆ సంఘటనలో పోలీసులు సహా డజను మంది గాయపడ్డారు....
News

విద్రోహచర్య కారణంగానే భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం !

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అక్టోబర్‌ 11న జరిగిన మైసూర్‌–దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర దాగి ఉందని ముగ్గురుసభ్యుల రైల్వే సాంకేతిక బృందం అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన చోట పట్టాలకు ఎలాంటి బోల్ట్‌లు లేకపోవడం, పట్టాలను...
News

దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపుపై దాడి

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపులో హింస చెలరేగింది. ఒక వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు...
News

బోయకొండ గంగమ్మ ఆలయానికి ఐసీఎల్ సర్టిఫికెట్

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లెలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం ఇంటిగ్రల్ సర్టిఫికెషన్ లిమిటెడ్ (ఐసీఎల్) సర్టిఫికెట్ ను ఆ సంస్థ సీఈవో రామలక్ష్మి, డైరెక్టర్ సాయిశ్రీనివాస్ నుంచి అందుకున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. ఆలయంలో నిర్వహించే పుష్ప...
ArticlesNews

మన సెక్యులరిజం

సెక్యులరిజం అన్న మాట వినగానే సాధారణ ప్రజానీకం బూతుపదం విన్నట్టు ముఖం చిట్లించుకునేటట్టు చేసిన ఘనత భారత ప్రతిపక్షాలది. సెక్యులరిజం అంటే దగాకు పర్యాయపదంగా మార్చేసిన ఘనత కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు చెరిసగం దక్కుతుంది. ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగించడానికి చాలా పార్టీలు...
1 1,290 1,291 1,292 1,293 1,294 3,074
Page 1292 of 3074